పాదయాత్ర, ప్రజా దర్బార్ పేరిట క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పర్యటనలు బోరబండలో ఎమ్మెల్యే గోపీనాథ్ రెండో రోజు పర్యటనకు విశేష స్పందన సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ)/ఎర్రగడ్డ: నగర సమస్యలపై గ్రేటర్ టీఆర్ఎస
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, మే 13: నిరు పేదలకు ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా అందనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్ పేరుతో పీహెచ్సీ, యూ
పేదల కోసం రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మంచిన ప్రభుత్వం నిర్వహణ లేక వసతులు కరువు ఆవేదన చెందుతున్న స్థానికులు పట్టించుకోని అధికారులు చిక్కడపల్లి, మే13 : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ నిర్
ఎర్ర చందనం తరలిస్తూ ఇద్దరు అరెస్ట్ రూ. 60.18 లక్షల విలువైన చందనం దుంగలు స్వాధీనం సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప స�
బండి సంజయ్వి అన్నీ అబద్ధాలే పాదయాత్ర ముగిసిన గంటల్లోపే బీజేపీని వీడిన కేడర్ పులిమామిడి సర్పంచ్, వార్డు సభ్యులు,150 మంది టీఆర్ఎస్లో చేరిక సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ): ఉనికి కోసం రా
ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి ఐసీఎఆర్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్ వ్యవసాయ యూనివర్సిటీ, మే 13: సాగురంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, నూతన టెక్నాలజీతో తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతు
మురికినీటి కూపంగా మలక్పేట హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ పొంగుతున్న డ్రైనేజీ మ్యాన్హోళ్లు పంటలు దెబ్బతింటున్నాయంటున్న రైతులు దుర్గంధంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు మలక్పేట, మే 13 : మలక్పేటలోని హైదర
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది దక్షిణ మధ్య రైల్వేకు కీలకమైన స్టేషన్. నిత్యం వందల సంఖ్యల్లో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
పజలకు అందుబాటులో ఉచిత డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభమైన తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీహబ్ వ్యక్తం చేస్తున్న స్థానికులు శేరిలింగంపల్లి, మే 13: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, అధునాతన వైద్య సేవలు అందించడమే లక�
కుత్బుల్లాపూర్, మే 13 : నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం వద్ద ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్ర�
పాదచారులకు తప్పిన..ట్రాఫిక్ తిప్పలు ఎఫ్వోబీపై సాఫీగా ప్రయాణం రూ. 5 కోట్ల నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆధునిక హంగులతో నిర్మాణం ఖైరతాబాద్, మే 13: నిత్యం లక్షలాది వాహనాలు…వేలాది మంది నడకలు….ట్రాఫిక్ చి�
నగరంలోని 17 దవాఖానల్లో మూడు పూటలా రూ.5 భోజనం ప్రతి రోజు 20వేల మందికి.. పథకానికి రూ.40కోట్లు కేటాయింపు హెరిటేజ్కు ఇబ్బంది లేకుండా.. ఉస్మానియాను నిర్మిస్తాం సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : ఉస్మ�
సిటీబ్యూరో/సుల్తాన్బజార్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కోఠి ప్రసూతి దవాఖాన, ఎంఎన్