అంబర్పేట, మే 13: సమస్యల పరిస్కారమే ధ్యేయంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి డివిజన్లోని అయ్యప్ప టెంపుల్�
మేడ్చల్ రూరల్, మే 13 : కరోనా కారణంగా రెండేండ్లు పది పరీక్షలు జరుగలేదు. ఈసారి కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్
మండే ఎండల్లోనూ తాగునీటికి చింతలేకుండా డెడ్ స్టోరేజీ నుంచి కూడా తాగునీటిని తీసుకునే అవకాశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు రూపకల్పన రూ 1450 కోట్ల వ్యయంతో నిర్మాణం నేడు శంకుస్థాపన చేయనున్న మంత్ర
మూసాపేట, మే13: చివరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం సకల హంగులతో వైకుంఠ ధామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలి అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు �
టెండర్ పక్రియలో మిగతా పాఠశాలలు మేడ్చల్, మే 13(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించి ప్రేవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి�
అబిడ్స్, మే 13 : వర్షాకాలంలో వర్షం నీరు సాఫీగా పోయేందుకు గాను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్న నాలాల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన�
పాదయాత్ర, ప్రజా దర్బార్ పేరిట క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పర్యటనలు బోరబండలో ఎమ్మెల్యే గోపీనాథ్ రెండో రోజు పర్యటనకు విశేష స్పందన సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ)/ఎర్రగడ్డ: నగర సమస్యలపై గ్రేటర్ టీఆర్ఎస
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, మే 13: నిరు పేదలకు ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా అందనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్ పేరుతో పీహెచ్సీ, యూ
పేదల కోసం రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మంచిన ప్రభుత్వం నిర్వహణ లేక వసతులు కరువు ఆవేదన చెందుతున్న స్థానికులు పట్టించుకోని అధికారులు చిక్కడపల్లి, మే13 : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ నిర్
ఎర్ర చందనం తరలిస్తూ ఇద్దరు అరెస్ట్ రూ. 60.18 లక్షల విలువైన చందనం దుంగలు స్వాధీనం సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప స�
బండి సంజయ్వి అన్నీ అబద్ధాలే పాదయాత్ర ముగిసిన గంటల్లోపే బీజేపీని వీడిన కేడర్ పులిమామిడి సర్పంచ్, వార్డు సభ్యులు,150 మంది టీఆర్ఎస్లో చేరిక సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ): ఉనికి కోసం రా
ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి ఐసీఎఆర్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్ వ్యవసాయ యూనివర్సిటీ, మే 13: సాగురంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, నూతన టెక్నాలజీతో తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతు