శిల్పా ఫ్లై ఓవర్లో.. స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ తొలిసారిగా ఎస్ఆర్డీపీలో అద్భుత నిర్మాణం మలుపులు, మూలలు వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు ఆరు లేన్లలో వంతెన నిర్మాణం ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి.? గచ్చిబౌల
శరవేగంగా నాలా అభివృద్ధి పనులు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం వానలొచ్చేలోపే పలుచోట్ల పనులు పూర్తి ఎస్ఎన్డీపీ పనుల పర్యవేక్షణకు ముగ్గురు సీఈలు శివారు మున్సిపాలిటీల్లోనూ చుర్గుగా నిర్మాణాలు సిటీబ్యూరో,
సిటీబ్యూరో, మే 20 (నమస్తేతెలంగాణ) : మొన్నటివరకు భానుడి భగభగలతో వేడెక్కిన నగరం రెండురోజులుగా చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలుచోట్ల గాలిదుమారంతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రాగల 3 రోజులు వ
రెండు రోజుల్లో ‘పది’ పరీక్షలు షురూ విద్యార్థులు ఒత్తిడిని జయించాలి ప్రణాళికతో ముందుకు సాగాలి..! అప్పుడే మెరుగైన ఫలితాలు సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): పది పరీక్షలు.. విద్యార్థి జీవితానికి పునాది. భవిష్య�
10 లక్షల విలువైనసరుకు స్వాధీనం చార్మినార్, మే 20: పార్ట్టైం ఉద్యోగాలు చేస్తూ గంజా యి నుంచి తయారు చేసే హాష్ ఆయిల్కు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు దానిని నగరంలో సైప్లె చేస్తూ పోలీసుల కు చిక్కారు. దక్షిణ మండల ట
మేడ్చల్, మే 20(నమస్తే తెలంగాణ): ఖరీఫ్ సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరారు చేసింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేలా సిద్ధం చేసిన ప్రణాళికను రైతులు అమలు చేయ
హైదరాబాద్, ఆట ప్రతినిధి, మే 20: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సే నో టూ డ్రగ్స్’ ప్రచారంలో భాగంగా వచ్చే నెల 2, 3వ తేదీల్లో తెలంగాణ క్రికెట్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నారు. రాష్�
బేగంపేట్, మే 20: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గపు, నీచమైన ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆ
తీరిన తాగునీటి కష్టాలు గతంలో నీటి కోసం ఇబ్బందులు నేడు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో సమృద్ధిగా తాగునీరు మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో ప్రజల తాగునీటి క�
మియాపూర్, మే 20 : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి �
మహేశ్వరంలో డీసీసీబీ బ్యాంకు.. చురుకుగా సాగుతున్న పనులు మహేశ్వరం, మే 20: రైతులకు చేరువులో ఉండేందుకు మహేశ్వరం మండల కే్రంద్రంలో డీసీసీబీ బ్యాంక్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రూ.60లక్షలతో చేపట్టిన న�