అబిడ్స్/ మెహిదీపట్నం, జూన్ 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో అభివృద్ధి చోటు చేసుకున్నది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాడవాడలా , గ్రామగ్రామాన, నగరంలోని వీధివీధినా అభివృద్ధి పనులు జరిగేలా పథకాలను చ�
భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ, గాంధీనగర్ ప్రధాన రహదారిలో ఉన్న కోదండరెడ్డి పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.80 లక్షలు మంజూరు చేసింది. అధికారులు కొన్ని నిధులను మాత్రమే వెచ్చించి పార్కు�
మెహిదీపట్నం, జూన్ 1 : ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదాలను కల్గిస్తున్నారు. దీనిపై వాహనద�
చార్మినార్, మే 20 : పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విద్యాశాఖ ఉప విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించే వార్షిక పరీక్షలకు ఎలాంటి అవక
అంతర్జాతీయ ప్రమాణాలతో ఐకానిక్ పార్కు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీఎస్ఐఐసీ దేశ, విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు..కండ్లు చెదిరే భవనాలు.. విలాసవంతమైన హోటళ్లు.. విశాలమైన రహదారులతో ఐటీ కారిడార్ నగరానికి ఐకానిక
శిల్పా ఫ్లై ఓవర్లో.. స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ తొలిసారిగా ఎస్ఆర్డీపీలో అద్భుత నిర్మాణం మలుపులు, మూలలు వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు ఆరు లేన్లలో వంతెన నిర్మాణం ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి.? గచ్చిబౌల
శరవేగంగా నాలా అభివృద్ధి పనులు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం వానలొచ్చేలోపే పలుచోట్ల పనులు పూర్తి ఎస్ఎన్డీపీ పనుల పర్యవేక్షణకు ముగ్గురు సీఈలు శివారు మున్సిపాలిటీల్లోనూ చుర్గుగా నిర్మాణాలు సిటీబ్యూరో,
సిటీబ్యూరో, మే 20 (నమస్తేతెలంగాణ) : మొన్నటివరకు భానుడి భగభగలతో వేడెక్కిన నగరం రెండురోజులుగా చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలుచోట్ల గాలిదుమారంతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రాగల 3 రోజులు వ
రెండు రోజుల్లో ‘పది’ పరీక్షలు షురూ విద్యార్థులు ఒత్తిడిని జయించాలి ప్రణాళికతో ముందుకు సాగాలి..! అప్పుడే మెరుగైన ఫలితాలు సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): పది పరీక్షలు.. విద్యార్థి జీవితానికి పునాది. భవిష్య�
10 లక్షల విలువైనసరుకు స్వాధీనం చార్మినార్, మే 20: పార్ట్టైం ఉద్యోగాలు చేస్తూ గంజా యి నుంచి తయారు చేసే హాష్ ఆయిల్కు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు దానిని నగరంలో సైప్లె చేస్తూ పోలీసుల కు చిక్కారు. దక్షిణ మండల ట