గోవా నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం కర్ణాటక కలబురగి సమీపంలో బస్సులో మంటలు నిద్రలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనం మృతులంతా హైదరాబాద్కు చెందినవారే.. స్వల్పగాయాలతో బయటపడిన మరో 28మంది మృతుల కుటుంబాలకు
8 ఏండ్లలో పెరిగిన రహదారుల నిడివి 6,302 కి.మీ కొత్తగా సాధించిన జాతీయ రహదారులు 2,460 కి.మీ స్వరాష్ట్రంలో డబుల్, నాలుగు, ఆరు లేన్ల రోడ్లు రెట్టింపు వాహనదారులకు తగ్గిన సింగిల్ రోడ్డు ప్రయాణ బాధలు హైదరాబాద్, జూన్ 1
ఆరు నెలల్లోనే 24 గంటల విద్యుత్తు 2018 జనవరి 1 నుంచి ఎవుసానికి నిరంతరాయంగా రూ. 35967 కోట్లతో విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధన అనంతరం కరెంటు చీకట్లపై సీఎం
మాటకు కట్టుబడి.. హామీలు నెరవేర్చిన సీఎం కేసీఆర్ జలదృశ్యం నుంచి ఉద్యమ కాగడాను ఎత్తి.. స్వరాష్ట్రం సాధించి.. అదే స్ఫూర్తితో రాజధాని అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు -సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ)::“తెలంగాణ
రేపటి నుంచి 15 రోజులపాటు పట్టణ ప్రగతి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి 4846 కాలనీల్లో 391 బృందాలతో.. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా పాల్గొనాలి వారంలో మూడు సార్లు.. జెడ్సీలు, డీస
యువకుడితో పాటు సహకరించిన మహిళపై కేసు బంజారాహిల్స్, జూన్ 1: మూగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు
సిటీ ట్రాఫిక్ వింగ్లోకి కొత్తగా 100 బాడీ వార్న్ కెమెరాలు గతంలో ఉన్న వాటికి తీరిన గడువు అత్యాధునిక ఫీచర్లు ఉన్న కెమెరాల కొనుగోలుకు సన్నాహాలు సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): జవాబుదారీతనం.. మరింత పారదర�
చార్మినార్, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బోనాల ఉత్సవాలను ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని భాగ్యనగర్ బోనాల ఉత్సవ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు, జగదాంబ
సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) :దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ కోసం ఈ- వెహికల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయిం�
దుండిగల్ జూన్ 1: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. బుధవారం పలు అసోస�
జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం.. బోడుప్పల్, జూన్ 1 : ఈ నెల 3 నుంచి 18 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమం మేయర్�
దుండిగల్ జూన్1: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని గ్రీన్హిల్స్ హౌసింగ్ కాలనీలో బుధవారం నిర్వహించిన శివాలయ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీ�
మియాపూర్, జూన్ 1 : వర్షాకాలం నేపథ్యంలో వరద నీరు సాఫీగా వెళ్లిపోయేలా పకడ్బందీ చర్యలతో పాటుగా.. ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా అత్యంత పటిష్టమైన చర్యలను చేపట్టాలని విప్ అరెకపూడి గాంధీ సూచించారు. గత వర్షాకాలంల�