పసిడి వర్ణ అలలు..ద్వీపంలా ఉన్న రాతిపై రెండు కొంగలు ముచ్చట చెబుతున్నట్లుంది కదూ.. రాయదుర్గం సమీపంలోని మల్కం చెరువులో ఈ దృశ్యం అమితంగా ఆకట్టుకున్నది.