లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన లిఫ్ట్ అప్పుడే మొరాయిస్తుంది. అధికారులను కలిసేందుకు వచ్చే అర్జిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో రూ.29.80 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ మున్నాళ్లకే ప
కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అంటూ నగరంలో దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం ముగిసింది.అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్, మలక్ పేట ప్రధాన ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ బ్రి�
‘మంత్రిగా నా శాఖలో నాకే ఒక్క పని కూడా కా వడం లేదు. అసలు మంత్రిగా ఇచ్చే ఆదేశాలను ముఖ్యకార్యదర్శిగా ఉన్న రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు మంత్రి పదవిలో ఉం డి ఎందుకు’ అని రాష్ట్ర ఎక�
ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ యువతిని... ఆమె పుట్టింటి వాళ్లు కాళ్లు.. చేతులు కట్టేసి.. అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు.. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి.. ఆమె కాళ్లు కట�
చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం..తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట చెరువు నీటిలో డబుల్ బెడ్ రూం పక్కన ఏర్పడిన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కొంత మంది ప్రొఫెసర్లు, కొన్ని విభాగాల డీన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను పర్సనల్గా తీసుకుంటు న్నారు.
అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత మెరుగ్గా పని చ�
సోషల్ మీడియాపై అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హకులతోపాటు చట్టపరిధిలోనే పోలీసులు పనిచేయాలని కోర్టు �
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ ఇప్పటివరకు 62శాతమే పూర్తి కాగా, ఇందులో 550 ఆస్తుల బాధితులకు రూ. 433 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి అయితే గానీ నిర్మాణ పనులు ఊపందుకోలేని పరిస్థితి నెలకొన�
భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈ�
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని, అందుకోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.