అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన యాదయ్య, ఇతరుల పేరిట ఉన్నది.
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి ‘ఆర్ఆర్' ట్యాక్సే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నలుమూలలా అనేక కంపెనీలు
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంసృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని రాష�
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో 8 నెలలుగా రోడ్డు పనులు పెండింగ్లో ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నా�
వివాహ వేడుకలను కేవలం కుటుంబ ఆనందానికి మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలిచిన గొప్ప వ్యక్తిగా నగరానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ ముకిత్ చందా నిలిచారు.
‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రె�
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఎడ్సెట్లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే దక్కించుకున్నా
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే ముగింపు అని, సేవా భావానికి కాదని, అది నిరంతరం కొనసాగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో శనివ
మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ పట్టుబడిన వారు తమ తప్పును సరిదిద్దుకునేందుకు షీటీమ్స్ ఒక్క అవకాశం ఇస్తుందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ �