సీఎంసీ పరిధిలో కొందరి అవినీతి అధికారులు కొత్త దారి వెతుక్కున్నాయి.. నిబంధనల సాకుతో సామాన్యులను వేధించే అధికారులు..ఇప్పుడు ఏకంగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ (పశ్చిమ మండలం) కేంద్ర�
ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె విక్రయాలపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ విభాగం ఆదివారం బేగంబజార్లోని కార్యాలయంలో నూన�
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బుధవారం అధికారులు బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టార�
నగరంలో ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దక్షిణ డిస్కం వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం ముందస్తు ప్రణాళికతో ఎ ప్పుడెలాం టి �
జూబ్లీహిల్స్లో రూ.30కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలంపై మరోసారి కబ్జాదారులు కన్నేశారు. గతంలో తప్పుడు పత్రాలతో స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తూ జైలుపాలయిన వ్యక్తులు తాజాగా ప్రభుత్వంలోని పెద్దల పేర్ల�
ఓ ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపించి మరో టూవీలర్ను ఢీకొట్టగా, ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెం దడతోపాటు, మరో యువకుడికి గాయాలై చికిత్స పొందుతున్న ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పర
భూవివాదంలో తలెత్తిన ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్లింది. మాటామాట పెరుగడంతో పోలీసుల ముందే ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర�
నకిలీ పత్రాలు, నకిలీ వ్యక్తులతో ఖాళీ ప్లాట్లను కొట్టేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. రమాదేవి, మాధురి.. తమ పేర్లపై ఉన్న ప్లాట్లకు సంబంధి�
శంషాబాద్ ఎయిర్పోర్టు లో 42లక్షల విలువైన డ్రోన్లను తీసుకువస్తున్న ముగ్గురు ప్రయాణికులను ఎయిర్పోర్టులో ఆరెస్టు చేశారు. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన మహ్మద్, తాజ్�
జూబ్లీహిల్స్లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీకి పాల్పడింది. పక్కా ప్రణాళికతో ఓ సంపన్నుల బంగ్లాలో పనిమనుషులగా చేరిన భార్యాభర్తలు యజమానులు ఊరెళ్లిన సమయంలో అల్మారాలు పగలగొట్టి కోట్లాది రూపాయల విలువైన సొ�
నగరంలో ఆలయాల వద్ద తరచూ ఏదో ఒక అలజడి జరుగుతున్నది. ఇలాంటివి వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటివి యాదృచ్ఛికంగానా ? ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయా? అనే సందేహాలను నగరవాసులు వ్యక్తం చేస్తున
‘నా అన్వేషణ’ ఫేమ్, యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు వీ�
అమీర్పేట్ ఆధిత్య ఎన్క్లేవ్లోని నీలిగిరి బ్లాక్లో శుక్రవారం ఉదయం షార్ట్ సర్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది
విషయం తెలిసిన వెంటనే ఎస్ఆర్నగర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హు�