‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రె�
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఎడ్సెట్లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే దక్కించుకున్నా
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే ముగింపు అని, సేవా భావానికి కాదని, అది నిరంతరం కొనసాగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో శనివ
మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ పట్టుబడిన వారు తమ తప్పును సరిదిద్దుకునేందుకు షీటీమ్స్ ఒక్క అవకాశం ఇస్తుందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ �
‘బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి’ అన్న నినాదాలు నింగినంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళాలోకం కదంతొక్కింది.
సీఎంసీ పరిధిలో కొందరి అవినీతి అధికారులు కొత్త దారి వెతుక్కున్నాయి.. నిబంధనల సాకుతో సామాన్యులను వేధించే అధికారులు..ఇప్పుడు ఏకంగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ (పశ్చిమ మండలం) కేంద్ర�
ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె విక్రయాలపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ విభాగం ఆదివారం బేగంబజార్లోని కార్యాలయంలో నూన�
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బుధవారం అధికారులు బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టార�