శంషాబాద్ ఎయిర్పోర్టు లో 42లక్షల విలువైన డ్రోన్లను తీసుకువస్తున్న ముగ్గురు ప్రయాణికులను ఎయిర్పోర్టులో ఆరెస్టు చేశారు. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన మహ్మద్, తాజ్�
జూబ్లీహిల్స్లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీకి పాల్పడింది. పక్కా ప్రణాళికతో ఓ సంపన్నుల బంగ్లాలో పనిమనుషులగా చేరిన భార్యాభర్తలు యజమానులు ఊరెళ్లిన సమయంలో అల్మారాలు పగలగొట్టి కోట్లాది రూపాయల విలువైన సొ�
నగరంలో ఆలయాల వద్ద తరచూ ఏదో ఒక అలజడి జరుగుతున్నది. ఇలాంటివి వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటివి యాదృచ్ఛికంగానా ? ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయా? అనే సందేహాలను నగరవాసులు వ్యక్తం చేస్తున
‘నా అన్వేషణ’ ఫేమ్, యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు వీ�
అమీర్పేట్ ఆధిత్య ఎన్క్లేవ్లోని నీలిగిరి బ్లాక్లో శుక్రవారం ఉదయం షార్ట్ సర్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది
విషయం తెలిసిన వెంటనే ఎస్ఆర్నగర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హు�
చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయాల సమీపంలో కొన్ని సంవత్సరాలుగా చట్నీస్ హోటల్ను నడుపుతున్నారు. హోటల్లో కస్టమర్లు క
జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల జరిగిన డిప్యూటీ కమిషనర్ల బదిలీలో ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పారిశుధ్య విభాగంలో జాయింట్ కమిషనర్లుగా ఉన్న ఇద్దరు డీసీలు తిరిగి సర్కిళ్లకు వెళ్లడంపై అనేక ఆరోప�
స్థానిక ప్రయోజనాలను కాలరాసి, ఖజానా నింపుకొనేలా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కోర్ సిటీలో కీలకమైన భూమిని రక్షించడంలో బీఆర్ఎస్ విజ�
విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టీజీటెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ కేంద్రాన్ని కోరింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రిగా 23 నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న అనంతరం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 56వ సారి.
లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన లిఫ్ట్ అప్పుడే మొరాయిస్తుంది. అధికారులను కలిసేందుకు వచ్చే అర్జిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో రూ.29.80 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ మున్నాళ్లకే ప
కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అంటూ నగరంలో దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం ముగిసింది.అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్, మలక్ పేట ప్రధాన ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ బ్రి�