చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం..తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట చెరువు నీటిలో డబుల్ బెడ్ రూం పక్కన ఏర్పడిన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కొంత మంది ప్రొఫెసర్లు, కొన్ని విభాగాల డీన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను పర్సనల్గా తీసుకుంటు న్నారు.
అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత మెరుగ్గా పని చ�
సోషల్ మీడియాపై అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హకులతోపాటు చట్టపరిధిలోనే పోలీసులు పనిచేయాలని కోర్టు �
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ ఇప్పటివరకు 62శాతమే పూర్తి కాగా, ఇందులో 550 ఆస్తుల బాధితులకు రూ. 433 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి అయితే గానీ నిర్మాణ పనులు ఊపందుకోలేని పరిస్థితి నెలకొన�
భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈ�
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని, అందుకోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంలేదు. జాతీయ స్థాయి సగటు కంటే వెనుకబడి ఉన్నారు. ఈ మేరకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్�
‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున
గుర్తుతెలియని వ్యక్తులు టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.50 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చె
మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఓ కారు సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కట్ట మైసమ్మ (లింగం చెరువు) కట్టప్ప ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్ను ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్�