తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమల తనిఖీ అధికారులు వసూళ్ల దందా సాగిస్తున్నారు. కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను చూసీచూడనట్లు వదిలేస్తూ ఆయా ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. పరిశ్రమలు �
పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంజినీర్-ఇన్-చీఫ్ భాస్కర్రెడ్డిపై ఎట్టకేలకు సర్కార్ వేటు వేసింది. అడ్డదారిలో ఈఎన్సీ పదవి పొందడంతో పాటు ఇంజనీర్ల పదోన్నతులు, బదిలీలలో భాస్కర్రెడ్డి ఇష్టం వచ్చిన�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశాబ్దాలుగా స్వయం ఉపాధి పొందుతున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్న రాంకీ సంస్థ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ, స్వచ్ఛ ఆటో టిప్పర్�
జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం నిర్లక్ష్యం ఒకవైపు, జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం రెండోవైపు. వీటికి తోడు ఎంటమాలజీ విభాగం నిర్వాకం తోడవడంతో నగరంపై డెంగీ పంజా విసిరింది. పదిరోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో
కుత్బుల్లాపూర్లో బస్తీలు, కాలనీల్లో కలుషిత నీటితో జనం అవస్థలుపడుతున్నారు. రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా వాజ్పేయ్నగర్, ఎంఎన్రెడ్డినగర్తో పాటు పలు బస్తీలో ఇటీవల కలుషిత నీటి సరఫరాకు సంబంధించి�
హైదరాబాద్ మహానగరానికే ప్రాచీన గుర్తింపుగా నిలిచిన అరుదైన వారసత్వ గుట్టలు, పర్యావరణ సంపదపై కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకీ గురిపెట్టింది. చారిత్రక స్పృహ, పర్యావరణ పరిరక్షణను పూర్తిగా పక్కనబెట్టి, వేల కోట్
సొంత ఆస్తులు, స్థలాలపై బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, ఆ సేల్ డీడ్ కాగితాలను మూడో వ్యక్తికి బదిలీ చేసి కోట్లాది రూపాయల మేర ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరె�
ఆయన దక్షిణడిస్కంలోని ఆ జోన్కే పెద్ద ఆఫీసర్.. తన పరిధిలో జరిగే పనులన్నీ తన కనుసైగలతోనే జరగాలి.. ఏ చిన్న ఫైల్ అయినా ఆయన కానీ, ఆయన బ్యాచ్ కానీ ఓకే అంటేనే ఆ జోన్లోని సర్కిళ్లలో పనులు జరగాలి. ఒకవేళ ఎవరైనా తెల
వాయుగుండం ప్రభావంతో శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు కూకట్పల్లిలోని హైదర్నగర్లో 1.5సెం.మీలు, జింఖాన, బోయిన్పల్లి, రహ్మత్నగర్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమ�
పేదల సొంతింట కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన 60 శాతం ఇండ్లను నిజమైన అర్హు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే తెలంగాణ బంద్ను విజయవంతం చేయడంతో పాటుగా చలో గాంధీ భవన్కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ అన్నారు. గురువారం రాత్రి దిల్
ప్రత్యేక ఓటరు నమోదు సవరణ మందకొడిగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా డిజిటలైజేషన్లో 34.7తో చివరి స్థానంలో ఉన్నది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి 31.7, ర�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో కొన్ని ప్లాంట్ల వ్రైవేటీకరణ టెండర్ల గడువును టీజీ జెన్కో మరోసారి పొడిగించింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 24 వరకు అవకాశం కల్పించింది.