హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టా
మేయర్ శంకుస్థాపన చేసినా.. రెండు నెలలుగా ఆ బస్తీకి రోడ్డు దిక్కులేదు. బంజారాహిల్స్ డివిజన్లోని ప్రేమ్నగర్లో గతుకుల రోడ్డుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్ల కిందట ఓ పైపులైన్ కోసం రోడ్డ�
నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను బండరాయితో కొట్టి చంపేందుకు యత్నించాడు భర్త. తీవ్రంగా గాయపడిన బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో
మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 -15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లున్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేరు. టాప్ 1000లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు.
మద్యం మత్తులో భార్యను భర్త బస్సు కిందకు తోసిన సంఘటన శనివారం ఆర్ధరాత్రి శంషాబాద్ పట్టణంలో జరిగింది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద నడుస్తున్
నీటి సంపును శుభ్రం చేస్తున్న క్రమంలో ఊపిరి ఆడక యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ కాలనీలో నివాస�
మద్యం మత్తు లో ఇద్దరు లిఫ్ట్ గుంతలో పడి.. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది . సీఐ తెలిపిన వి వరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి
ప్రేమించానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి జీవితంతో చెలగాటమాడాడు ఆ వంచకుడు. ప్రియురాలిని శారీరకంగా పలుమార్లు కలిసిన ఆ మోసగాడు మరో యువతితో పెండ్లికి సిద్ధమై ప్రియురాలికి ముఖం చాటేశాడు ఆ ప్రియు�
పుట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వేల కిలోమీటర్ల నుంచి పిల్లలను తీసుకొచ్చి ..అక్రమ విక్రయాలు చేపడుతున్న ముఠాలో కీలక నిందితురాలు వందనను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలో నీటి కష్టాల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహా నగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి.
ఆటా, పాటా... హంగామాల మాటున రిసార్ట్స్లు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యా పార, పారిశ్రామిక, సినీ ప్రముఖులు వీకెండ్స్ను రిలాక్స్గా గడపడంతో పాటు పార్టీలు చేసుకునేందుకు �
ప్రపంచంలోని ప్రతి జీవరాశికి ప్రాణం ఉంటుందని, అవన్నీ నొప్పిని అనుభవిస్తాయని, మాంసాహారం తినడం అంటే నోరులేని మూగజీవాలను హింసించడమే అని అన్నారు. పెటా ఇండియా ప్రతినిధులు శుక్రవారం బంజారాహిల్స్లోని కేబీఆర�
పీఎంసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని లైంగిక దాడికి గురైన బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆమెకు జరిగిన అన్యాయా�
నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా వెన్నెంపల్లి గ్రామానికి