ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అ
Hyderabad | ట్రాన్స్ జెండర్లు బలవంతపు వాసులకు పాల్పడకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని బాలనగర్ నరసింహారాజు అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ట్రాన్స్ జెండర్లతో అవగాహన సదస్సు నిర్వహించా
Crime News | సికింద్రాబాద్లోని వేర్వేరు బట్టల దుకాణాల్లో పని చేస్తున్న భార్యాభర్తలు మౌనిక, శ్రావణ్ ఘర్షణ పడ్డారు. దీంతో మనఃస్తాపానికి గురైన శ్రావణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో �
ఉప్పల్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి... చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభ్యం...మాసబ్ చెరువును పరిశీలించిన హైడ్రా విచారణ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఏఈ వంశీధర్.. బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు�
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
‘నిద్దుర లేదు.. సుఖం లేదు.. దెబ్బ మీద దెబ్బ. పుండు మీద కాకి పొడిచినట్టు పొడుస్తున్నర్ర..’ ఇది సై సినిమాలోని డైలాగ్ ఇది. ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ది కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో రంగారెడ్డి జిల్లా శమహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ సిబ్బంది గత 9 నెలలుగా జీతాలు రావడం లేదని నిరసిస్తూ ధర్నాకు దిగారు
తమపై పని భారం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా బిల్లులు చెల్లించనివారి ఇండ్లకు కరెంట్ సైప్లె డిస్కనెక్ట్ చేయకుండా అప్పట్లో ప్రభుత్వమే అడ�