ప్రారంభించిన అనతి కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరణతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు మంచి స్పందన నెలకొంటుంది.
గ్లోబల్ మల్టీబ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెస్టారెంట్ టెక్, డిజిటల్ టెక్, ఎం�
ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్మించిన మరో ఫ్లై ఓవర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
పుస్తకాలను దూరం పెడుతూ.. సెల్ఫోన్లకు దగ్గరవుతున్న విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడింగ్ కార
కంటి వెలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న గ్రేటర్ వ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది
రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మితమవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 14 స్టేషన్లు ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.
వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని హనీ ట్రాప్తో దోచేస్తున్న ఓ ఘరానా ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు.
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం ‘మన బస్తీ మన బడి’ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో �