తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, ఫుట్పాత్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ గ్రీవెన్స్గా ఉపయోగిస్తున్న కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్ ) ద్వారా వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వర పరిషారం చేయడం ద్వారా ప్రజలు ఎంతో �
ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ పార్టీలో పీకల దాకా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తూ జాతీయ రహదారులు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట, నాగార్జునసర్కిల్ తదితర ప్రాంతాల్లో మురుగు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిప
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.