బాసరేగడికి దశాబ్దాల కష్టం తీరింది. ఏండ్ల నుంచి పడుతున్న బాధకు తెరపడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడిలోని ఒక వర్గం శ్మశాన వాటిక స్థలం లేక ఏండ్లుగా ఇబ్బం ది పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల�
ప్రేమ, వ్యాపార వ్యవహారాలు విజయవంతం కావడానికి పూజలు చేస్తామంటూ ఓ నేత్ర వైద్యురాలిని నమ్మించి రూ. 12 లక్షలు స్వాహా చేసిన ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి పోలీసులు పలు సూ చలు చేస్తున్నారు. తాళం వేసి న ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గ�
హైదరాబాద్ కమిషనరేట్లో ఇరవై ఏండ్ల క్రితం ఉన్న నాలుగు జోన్లకు అదనంగా సెంట్రల్ జోన్ను ఏర్పాటు చేసి, ఆ జోన్ కార్యాలయాన్ని అప్పటి నగర పోలీస్ కమిషనర్ కృష్ణారావు ప్రారంభించగా..
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గ్రేటర్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను
: అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు కాస్తున్న మాతృమూర్తి హృదయ వే�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, ఫుట్పాత్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.