జలమండలికి మరో రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఇప్పటికే పౌర సంబంధాల విభాగంలో అందించిన సేవలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్న జలమండలి తాజాగా మరో రెండింటిని తమ ఖాతాలో వేసుకున్నది.
గచ్చిబౌలి విప్రో సర్కిల్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్లైట్ పడటంతో సిగ్నల్ వద్ద ఆగిన మూడు కార్లను, మూడు ద్విచక్ర వాహనాలను టిప్పర్ ఢీకొట్టింది.
అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
వానాకాలం పంటతో పాటు యాసంగిలోనూ రైతన్న వరివైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసి, నీటికి కొరత లేకపోవడంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేయడానికే సన్నద్ధం అవుతున్న
ఫతేనగర్ డివిజన్లో వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. డివిజన్లో ఇప్పటికే తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, రహదారులు, శ్మశానవాటికలు, కమ్యూనిటీహాల్స్, ఓపెన్జిమ్లు, షటిల్ కోర్టులు, ప్రభుత్వ �
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఆందోళన పేరుతో హంగామా సృష్టించడంతో పాటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో 10మంది హిజ్రాలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.