అక్రమ లేఅవుట్లను తొందరపడి క్రమబద్ధీకరించొద్దని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున అక్కడే పరిషరించుకోవాలని స్పష్టం చేసింది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. సిగ్నల్ రహిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమ�
జలమండలికి మరో రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఇప్పటికే పౌర సంబంధాల విభాగంలో అందించిన సేవలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్న జలమండలి తాజాగా మరో రెండింటిని తమ ఖాతాలో వేసుకున్నది.
గచ్చిబౌలి విప్రో సర్కిల్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్లైట్ పడటంతో సిగ్నల్ వద్ద ఆగిన మూడు కార్లను, మూడు ద్విచక్ర వాహనాలను టిప్పర్ ఢీకొట్టింది.
అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
వానాకాలం పంటతో పాటు యాసంగిలోనూ రైతన్న వరివైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసి, నీటికి కొరత లేకపోవడంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేయడానికే సన్నద్ధం అవుతున్న