గాంధీ దవాఖానకు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. నిత్యం వందలాది మంది వచ్చే గాంధీకి భద్రత పెంచాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వేల 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2473 మంది రైతుల ఖాతాల్లో రూ.22.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
బస్తీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారం
క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం రహ్మత్ నగర్ డివిజన్లో హ్యాపీ క్రిస్మస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ కానుకలను క్రైస్తవులకు ఆయన పంపిణీ చేశ�
ఉప్పల్ క్రైస్తవుల శ్మశానవాటికలకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఉప్పల్ భగాయత్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ను చిలుకానగర్ కార్పొరే
గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని, కళాకారులను అక్కున చేర్చుకుని వారికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉందని అబ్కారీ, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నా