జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండువారాల క్రితం చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపుతో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్న�
ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరనున్నది. అంతర్గత రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ంసీ అధికారులు పలుచోట్ల అంతర్గత రహదారులను తీర్చిదిద్దుతున్నారు.
గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అధికారులు ఆఫ్లైన్ సేవలకు స్వస్తి పలికి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు.
చింతల్ డివిజన్ పరిధి భగత్సింగ్నగర్ కాలనీలో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు నిత్యం వందలమంది గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా ఉన్న గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి పూ
క్రైస్తవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ సీపీఎల్ బేతాని చర్చి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థాన�
ప్రజలకు రవాణా సౌకర్యాలలో ఇబ్బందులు లేకుండా చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నూతనంగా బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ గుంతలు లేకుండా రోడ్లను అంది�
తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశాభివృద్ధి కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివ�