గచ్చిబౌలి - మియాపూర్ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 263.09 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవున చేపట్టిన గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్య�
కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని, కళాకారులను అక్కున చేర్చుకుని వారికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉందని అబ్కారీ, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రకాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. నగరంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతను తేల్చే రేసింగ్ ఘట్టానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
నిజాంకాలంలో సైనికుల స్థావరంగా ఉన్న బడంగ్పేట సుబ్రమణ్యం కాలనీలోని బట్టేల్గుట్టను గోల్కొండ కోటలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
విద్యార్థి విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే ఉపన్యాస బోధన పద్ధతి అనుసరణీయం కాదు. ప్రధానంగా సైన్స్ పాఠాలు అవగతం చేసుకోవాలంటే కృత్యాధార బోధన ఒక్కటే ఉత్తమమైన పద్ధతి.
వైద్యురాలి కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరికొందరి కోసం ఆదిభట్ల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు, అతడి గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు చుట్టూ ఉన్న
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాప