వైద్యురాలి కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరికొందరి కోసం ఆదిభట్ల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు, అతడి గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు చుట్టూ ఉన్న
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాప
గోవాకు చెందిన డ్రగ్స్ డాన్లపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. గోవాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. మాఫియా కింగ్ పిన్లుగా వ్యవహరించిన ఎడ్విన్, ప్రితీశ్ నారాయ�
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.
పురాతన మార్కెట్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే జాబితాలోకి మీరాలం మండి చేరింది. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి, అలనాటి వైభవాన్ని తీసుకువచ్చే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికను అమలు చ
ఆరేండ్లగా నత్త నడక నడిచిన సైదాబాద్ కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పడే ఊపందుకున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి.
రాష్ట్ర సర్కారు పేద క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు సుమారు 14వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండువారాల క్రితం చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపుతో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్న�
ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరనున్నది. అంతర్గత రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ంసీ అధికారులు పలుచోట్ల అంతర్గత రహదారులను తీర్చిదిద్దుతున్నారు.
గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అధికారులు ఆఫ్లైన్ సేవలకు స్వస్తి పలికి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు.
చింతల్ డివిజన్ పరిధి భగత్సింగ్నగర్ కాలనీలో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.