పాఠశాలల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన 176 పాఠశాలలో జరుగుతున్న 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చివరి �
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు.
ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు త
ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అసవరమైన ప్రాంతాల్లో లింక్ రోడ్ల ఏర్పాట్లకు చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియ�
హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
మెరుపు వేగంతో దూసుకు వెళ్లే రేసింగ్ కార్లను చేసేందుకు నగర వాసులు ఆసక్తి చూపించారు. నగరం నడిబొడ్డున.., హుస్సేన్సాగర్ తీరంలో నిర్మించిన 2.8 కి.మీ కార్ రేసింగ్ ట్రాక్ చుట్టూ ఎక్కడ చూసినా రేసింగ్ వీక్షి�
చారిత్రక బన్సీలాల్పేట మెట్ల బావి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. చెత్తా చెదారంతో మూసుకుపోయి, నిరుపయోగంగా ఉన్న ఈ మెట్ల బావిని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బావిలో 57 అడుగుల లోతు నుంచి �
రాజకీయాల్లో రాణించడం కష్టమని సినీనటుడు చిరంజీవి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి జిల్లా నరసాపూర్ శ్రీఎర్రమిల్లి నారాయణ మూర�