ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్తో పాటు దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి కొవాసి లకుమా అ�
సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలనే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు రచించిన ‘బ్రేకింగ్ బారియర్స్' చదివితే మనకు తెలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
చిన్నారులు, విద్యార్థులపై ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని బాలల రక్షణ కోసం ‘బాలమిత్ర’ను పునః ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్
కంటోన్మెంట్లో అడుగడుగునా విధిస్తున్న ఆంక్షలతో స్థానికులు విసిగిపోతున్నారు. ఈ ప్రాంతం కేంద్రం ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
ఆరాంఘర్ చౌరస్తా - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కూకట్పల్లి మండలంలోని కాముని చెరువు కబ్జాపై మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ఫిర్యాదు అందగా వెంటనే స్పందించి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.