ట్రాఫిక్ సమస్యను, ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలను ఇష్టానుసారంగా నిలుపుతూ ఇతర వైపుల నుంచి వచ్చే వారికి, పాద�
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారినందుకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లక్ష మంది ప్రజలకు న్యాయం జరిగిందని.. ఏండ్ల తరబడిగా నెలకొన్న రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ సమస్యకు శాశ్వత పరిష్కార�
అభివృద్ధే ధ్యేయంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్నింగ్ వాక్లో భాగంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ల�
ఇంటి అనుమతుల జారీలో టీఎస్ బీపాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో బ్రోకర్ల దగ్గర నుంచి సంబంధిత అధికారుల చుట్టూ తిర
సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికలు ఔత్సాహిక యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఉపయోగపడుతాయని ‘మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల’ ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సి�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్తో పాటు దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి కొవాసి లకుమా అ�
సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలనే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు రచించిన ‘బ్రేకింగ్ బారియర్స్' చదివితే మనకు తెలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.