వ్యాధిని గుర్తించి వ్యాయామ, ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని (డయాబెటిస్) పూర్తిగా కట్టడి చేసుకోచ్చని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.
మేఘాలయ కేంద్రంగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో నుంచి ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి ఫార్ము లా ఈ కార్ రేసిం గ్ పోటీలు దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీరంలో జరగనున్నాయి
జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ కోసం కేటాయించిన రెవెన్యూ స్థలాన్ని కాపాడేందుకు షేక్పేట మండల సిబ్బంది శనివారం రంగంలోకి దిగారు. బస్తీలో సుమారు 100గజాల స్థలాన్ని ప�
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు ఏం చేశాడో చెప్పిన తరువాత రాష్ట్రంలో పర్యటించాలని ముందుగానే అల్టిమేటం జారీ చేసిన విద్యార్థులు పర్యటనకు వ్యతిరేకం�
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా న్యాయ సేవ అధికార సంస్థ వారధిలా నిలుస్తున్నదని హైదరాబాద్ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ రేణుకా యారా తెలిపారు.