సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికలు ఔత్సాహిక యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఉపయోగపడుతాయని ‘మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల’ ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సి�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్తో పాటు దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి కొవాసి లకుమా అ�
సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలనే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు రచించిన ‘బ్రేకింగ్ బారియర్స్' చదివితే మనకు తెలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
చిన్నారులు, విద్యార్థులపై ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని బాలల రక్షణ కోసం ‘బాలమిత్ర’ను పునః ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్