ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటి వరకు అరకొర సౌకర్యాలతో కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు, ఇక నుంచి ప్రైవేటుకు దీటుగా, అన్ని వసతులతో తయారు కా�
జీహెచ్ఎంసీ - 14 వ సర్కిల్లో ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. సర్కిల్ కార్యాలయం పరిధిలోని బీఎల్ఓలు ఓటరు జాబితాను అనుసరించి ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు.
రాంనగర్ డివిజన్ పాలమూరు బస్తీలో నివాసం ఉంటున్న కే స్వరూప అనే దళిత మహిళ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న జే శ్రీనుపై చిక్కడపల్లి పోలీసులకు ఎస్సీఎస్టీ కేసు నమోదు�
వ్యాపార, వాణిజ్య కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి ట్రెడ్ లైసెన్సులు తప్పనిసరి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్లో కొందరు ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు.
హుస్సేన్సాగర్ చారిత్రక, అంతర్జాతీయ పర్యాటకానికి ఇప్పుడు కేరాఫ్గా మారింది. తెలంగాణ పాలనాసౌధం సచివాలయానికి చెంతన ఉన్న ఈ చారిత్రక తటాకం చుట్టూ ఊహించనిరీతిలో అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతున్నది.
భయపడొద్దు.. మీ రక్షణ కోసం షీ టీమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంది.. పోకిరీగాళ్ల ఆటలు చెల్లవు.. అంటూ మహిళలకు రాచకొండ పోలీసులు భరోసా ఇస్తున్నారు.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు చేరవేసేలా హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ‘రాధాగోవిందుల’ రథ యాత్రను నిర్వహిస్తున్నామని అక్షయపాత్ర తెలుగు రాష్�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధస్సు( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది.
లైసెన్స్ తుపాకీతో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసు కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవిబాబు అతడిని నిలువరించారు.
నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.