మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలు పు బీజేపీ చేస్తున్న కుట్రలకు చెంపపెట్టు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కూల్చే కుట్రలు చేస్తున్న బీజేపీకి ప్ర
తెలంగాణలో బీజేపీకి చోటులేదని, మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజ యం తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకమైన మలుపుగా మారనుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
పార్టీ అభ్యర్థి గెలుపుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్నంటాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాలతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్దకు చేరుకొని సంబురాల్లో పాల్గొన్నార�
పార్టీ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చ�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించటంతో మలక్పేట, యాకుత్పురా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీ విజయఢంకా మ్రోగించడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలను హోరెత్తించారు.
పార్టీ ఘన విజయం సాధించడంతో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచిపెడుతూ..టీఆర్ఎస్ జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినా�
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. కార్తిక మాసం కావడంతో ఉదయం నుంచే భక్తులు కీసరగుట్టకు చేరుకొని రాజగోపురానికి ముందున్న శివలింగాలకు తేనె, ఆవుపాలతో భక్తుల�
రోనా పరిస్థితులు ప్రజలను ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేశాయి. సంపాదన, స్థిరాస్తి ఎంత ఉన్నా.. మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనే విషయాన్ని గుర్తు చేశాయి.
ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అనేది నానుడి. అంటే ఈ రెండు అంత ఈజీ కాదని అర్థం. పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. పునాది నుంచి స్లాబ్ వరకు ఎంతో పని ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్పులతో నిర్మాణ రంగానికి చేయూతనిస్తున్నది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు పోటీపడుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారె
మదర్సాలో చదువుకునే విద్యార్థులు సంతోషంగా జవహర్నగర్లోని మల్కారానికి వచ్చారు. పక్కనే ఉన్న చెరువును చూద్దామని వెళ్లారు. ఈత కొడుదామని చెరువులోకి దిగడంతో లోతు తెలియక నీట మునిగారు.