పార్టీ ఘన విజయం సాధించడంతో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచిపెడుతూ..టీఆర్ఎస్ జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినా�
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. కార్తిక మాసం కావడంతో ఉదయం నుంచే భక్తులు కీసరగుట్టకు చేరుకొని రాజగోపురానికి ముందున్న శివలింగాలకు తేనె, ఆవుపాలతో భక్తుల�
రోనా పరిస్థితులు ప్రజలను ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేశాయి. సంపాదన, స్థిరాస్తి ఎంత ఉన్నా.. మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనే విషయాన్ని గుర్తు చేశాయి.
ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అనేది నానుడి. అంటే ఈ రెండు అంత ఈజీ కాదని అర్థం. పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. పునాది నుంచి స్లాబ్ వరకు ఎంతో పని ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్పులతో నిర్మాణ రంగానికి చేయూతనిస్తున్నది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు పోటీపడుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారె
మదర్సాలో చదువుకునే విద్యార్థులు సంతోషంగా జవహర్నగర్లోని మల్కారానికి వచ్చారు. పక్కనే ఉన్న చెరువును చూద్దామని వెళ్లారు. ఈత కొడుదామని చెరువులోకి దిగడంతో లోతు తెలియక నీట మునిగారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు మధ్యన దూరాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన లింక్ రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15నుంచి 20రోజులకోసారి జరిగే తాగునీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బోడుప్పల్ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమ�
సెల్ఫోన్ లేకుండా క్షణం ఉండలేని రోజులు ఇవి. పక్కన ఉన్న వారు ఏమైపోయినా పట్టించుకోని కాలం. నిత్యం సెల్ ఫోన్లో ఆటలు, పాటలు, షేరింగ్లు, చాటింగ్లతో నిమగ్నమై ఉండే యువతలో మార్పు మొదలైంది.
ధనుర్వాతం వ్యాధి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలను తప్పకుండా వేయించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ సూచించారు.