జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు మధ్యన దూరాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన లింక్ రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15నుంచి 20రోజులకోసారి జరిగే తాగునీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బోడుప్పల్ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమ�
సెల్ఫోన్ లేకుండా క్షణం ఉండలేని రోజులు ఇవి. పక్కన ఉన్న వారు ఏమైపోయినా పట్టించుకోని కాలం. నిత్యం సెల్ ఫోన్లో ఆటలు, పాటలు, షేరింగ్లు, చాటింగ్లతో నిమగ్నమై ఉండే యువతలో మార్పు మొదలైంది.
ధనుర్వాతం వ్యాధి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలను తప్పకుండా వేయించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ సూచించారు.
ప్రభుత్వం మరోమారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. కేంద్ర సర్కారు బోర్డుకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మా
ఇది ఒక్క రోజు పోరాటం కాదు..15 ఏండ్ల పోరాటం. గతంలో ప్రతి ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ..తెలంగాణ ప్రభుత్వం జీవో 118ని విడుదల చేసి ఇండ్ల క్రమబద్ధీకరణకు శాశ్వత పరిష్క�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని, తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు ఆచరిస్తున్నాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన
ఇరవై ఏండ్లుగా మూడు కాలనీల వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు జలమండలి అధికారులు పరిష్కారం చూపారు. స్థానికంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కులవృత్తులను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే రజకుల దోభీఘాట్లు, లాండ్రీషాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్య�