హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. విదేశీ హంగులను తలపించేలా ఇప్పటికే 12 చోట్ల ప్రయోగాత�
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాల్సిందేనని నేతన్నలు నినదించారు. సోమవారం వివిధ రకాల నినాదాలతో కూడిన ప్లకార్డులను చేతబూని.. నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆదివారం అర్ధరాత్రి ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
మీర్పేట రోడ్డుకు మహర్దశ రానుంది. జిల్లెలగూడ అంబేద్కర్ చౌరస్తా నుంచి అల్మాస్గౌడ కమాన్ వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7 కోట్లు కేటాయించింది. వంద ఫీట్ల రోడ్డు చేయాలని అధికారులు నిర్ణయిం
వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పటికప్పుడు నవీకరణ చెందుతూనే ఉన్నదని చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా అన్నారు.