మీర్పేట రోడ్డుకు మహర్దశ రానుంది. జిల్లెలగూడ అంబేద్కర్ చౌరస్తా నుంచి అల్మాస్గౌడ కమాన్ వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7 కోట్లు కేటాయించింది. వంద ఫీట్ల రోడ్డు చేయాలని అధికారులు నిర్ణయిం
వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పటికప్పుడు నవీకరణ చెందుతూనే ఉన్నదని చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా అన్నారు.
మెట్రో రైలు దిగగానే సమీపంలో ఉండే ఆఫీసుకో.., ఇంటికో.. త్వరగా చేరుకునేలా మెట్రోరైడ్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తృతపరిచింది. మొదటి దశలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద ఎ�
ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిషారం అవుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకట