నగరంలో కల్తీని కట్టడి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇక నుంచి ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యాధికా�
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సరూర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లిలోని లక్ష్మీ కాలనీలో ఉంటున్న చంద్రసేన (62), శ్రీనివాసమ్
కంటోన్మెంట్లో మూసివేసిన రోడ్లను ట్రాఫిక్, ఆర్మీ అధికారులు గురువారం పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నగర పోలీసులను ఆదే�
టౌలీచౌకిలోని నదీంకాలనీ, ఇతర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నందున మిలిటరీ ప్రాంతం లో ఉన్న చెక్డ్యామ్ను తొలగించి పైపులైన్ వేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. విదేశీ హంగులను తలపించేలా ఇప్పటికే 12 చోట్ల ప్రయోగాత�
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాల్సిందేనని నేతన్నలు నినదించారు. సోమవారం వివిధ రకాల నినాదాలతో కూడిన ప్లకార్డులను చేతబూని.. నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆదివారం అర్ధరాత్రి ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.