ప్రభుత్వం మరోమారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. కేంద్ర సర్కారు బోర్డుకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మా
ఇది ఒక్క రోజు పోరాటం కాదు..15 ఏండ్ల పోరాటం. గతంలో ప్రతి ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ..తెలంగాణ ప్రభుత్వం జీవో 118ని విడుదల చేసి ఇండ్ల క్రమబద్ధీకరణకు శాశ్వత పరిష్క�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని, తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు ఆచరిస్తున్నాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన
ఇరవై ఏండ్లుగా మూడు కాలనీల వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు జలమండలి అధికారులు పరిష్కారం చూపారు. స్థానికంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కులవృత్తులను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే రజకుల దోభీఘాట్లు, లాండ్రీషాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్య�