హుస్సేన్సాగర్ చారిత్రక, అంతర్జాతీయ పర్యాటకానికి ఇప్పుడు కేరాఫ్గా మారింది. తెలంగాణ పాలనాసౌధం సచివాలయానికి చెంతన ఉన్న ఈ చారిత్రక తటాకం చుట్టూ ఊహించనిరీతిలో అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతున్నది.
భయపడొద్దు.. మీ రక్షణ కోసం షీ టీమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంది.. పోకిరీగాళ్ల ఆటలు చెల్లవు.. అంటూ మహిళలకు రాచకొండ పోలీసులు భరోసా ఇస్తున్నారు.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు చేరవేసేలా హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ‘రాధాగోవిందుల’ రథ యాత్రను నిర్వహిస్తున్నామని అక్షయపాత్ర తెలుగు రాష్�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధస్సు( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది.
లైసెన్స్ తుపాకీతో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసు కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవిబాబు అతడిని నిలువరించారు.
నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.