పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పారిశ్రామికవాడ ఆడిటో�
పేద ఇంటి ఆడ బిడ్డ ఇంట్లో పెండ్లి బాజాలు మోగాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి ఆనంద్బాగ్లోని కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 105 మంది లబ్ధిదారులకు ఎమ్మె�
రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంవైపే ఉన్నారని, అన్ని రాజకీయ పార్టీలకు కాలం చెల్లినట్టేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన�
కొంపల్లిలో ఆస్పియస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉత్తర హైదరాబాద్(నార్త్ సిటీ)పై దృష్టి సారించేందుకు మొదటిసారిగా క్రెడాయ్(కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్�
మహానగరం అభివ ృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అత్యంత మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్రతిపాదనలు రూపొందిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల కేంద్రంలో ఎనిమిది పడకల సామర్థ్యంతో ప్రభుత్వం ‘ఆలన’ పాలియేటివ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 24 గంటల పాటు రోగులకు వైద్యసేవలందిస్తున్నారు.
వానకాలం ముగియడంతో రహదారులకు మరమ్మతులు, కార్పెటింగ్పై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.742.39 కోట్లతో 2807 చోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించి, ఈ మేరకు రూ.185.20కోట్లు ఖర్చు చేసి 681 చోట్ల పనులను �