వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఎర్రగడ్డ చౌరస్తా నుంచి ఫతేనగర్ ఫ్లై ఓవర్ వరకు ఇరువైపులా ఉన్న రహదారుల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించ
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా శనివారం టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. టోలిచౌకిలో తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ ఆధ్వర్యంలో మోదీ గో బ్యాక్.. అంటూ ప్ల కార్డులు పట్టుకుని న
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా శిషు సంక్షేమ శాఖ విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కోర్సులను అందుబాటులోకి తీసుకువ�
జువైనల్ హోమ్కు వచ్చే చిన్నారుల్లో మార్పులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సైదాబాద్ జువైనల్ హోమ్ డిపార్టుమెంట్ కార్యాలయం ఆవరణలో రూ.13 లక్
రోప్ అమలుతో వాహనదారుల్లో మార్పు వస్తున్నదని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రోప్ను పకడ్బందీగా అమలు చేస్తున్న�
గాంధీ దవాఖాన మైక్రోబయాలజీ, హాస్పిటల్ పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘హస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్' పుస్తకాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కోఠిలోని డైరెక్టర్ ఆ
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటి వరకు అరకొర సౌకర్యాలతో కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు, ఇక నుంచి ప్రైవేటుకు దీటుగా, అన్ని వసతులతో తయారు కా�
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లిని ‘వ్యూహాత్మక’ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా
వివిధ శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ట్రాఫిక్, లా అండ్