ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం ఓ నిండుప్రాణాన్ని నిలిపాయి. బంజారాహిల్స్లో జీవీకే సర్కిల్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్స్లో చేతులు పెట్టి కరెంటు షాక
ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులతో ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం.. ఫ్యాషన్ డిజైనింగ్, క్రాఫ్ట్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. దీనంతటికీ ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి భవిష్యత్తో పాటు భారీ వార్షిక ప్యాకేజీలు అందించ
విదేశీ హంగులను తలపించేలా రహదారులు, కూడళ్లు చకచకా ముస్తాబు అవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు
పాఠశాలల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన 176 పాఠశాలలో జరుగుతున్న 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చివరి �
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు.
ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు త
ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అసవరమైన ప్రాంతాల్లో లింక్ రోడ్ల ఏర్పాట్లకు చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియ�
హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.