రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు నిత్యం వందలమంది గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా ఉన్న గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి పూ
క్రైస్తవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ సీపీఎల్ బేతాని చర్చి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థాన�
ప్రజలకు రవాణా సౌకర్యాలలో ఇబ్బందులు లేకుండా చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నూతనంగా బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ గుంతలు లేకుండా రోడ్లను అంది�
తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశాభివృద్ధి కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివ�
ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం ఓ నిండుప్రాణాన్ని నిలిపాయి. బంజారాహిల్స్లో జీవీకే సర్కిల్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్స్లో చేతులు పెట్టి కరెంటు షాక
ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులతో ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం.. ఫ్యాషన్ డిజైనింగ్, క్రాఫ్ట్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. దీనంతటికీ ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి భవిష్యత్తో పాటు భారీ వార్షిక ప్యాకేజీలు అందించ
విదేశీ హంగులను తలపించేలా రహదారులు, కూడళ్లు చకచకా ముస్తాబు అవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు
పాఠశాలల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన 176 పాఠశాలలో జరుగుతున్న 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చివరి �
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు.