గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రకాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. నగరంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతను తేల్చే రేసింగ్ ఘట్టానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
నిజాంకాలంలో సైనికుల స్థావరంగా ఉన్న బడంగ్పేట సుబ్రమణ్యం కాలనీలోని బట్టేల్గుట్టను గోల్కొండ కోటలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
విద్యార్థి విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే ఉపన్యాస బోధన పద్ధతి అనుసరణీయం కాదు. ప్రధానంగా సైన్స్ పాఠాలు అవగతం చేసుకోవాలంటే కృత్యాధార బోధన ఒక్కటే ఉత్తమమైన పద్ధతి.
వైద్యురాలి కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరికొందరి కోసం ఆదిభట్ల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు, అతడి గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు చుట్టూ ఉన్న
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాప
గోవాకు చెందిన డ్రగ్స్ డాన్లపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. గోవాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. మాఫియా కింగ్ పిన్లుగా వ్యవహరించిన ఎడ్విన్, ప్రితీశ్ నారాయ�
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.
పురాతన మార్కెట్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే జాబితాలోకి మీరాలం మండి చేరింది. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి, అలనాటి వైభవాన్ని తీసుకువచ్చే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికను అమలు చ
ఆరేండ్లగా నత్త నడక నడిచిన సైదాబాద్ కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పడే ఊపందుకున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి.
రాష్ట్ర సర్కారు పేద క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు సుమారు 14వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది.