జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ గ్రీవెన్స్గా ఉపయోగిస్తున్న కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్ ) ద్వారా వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వర పరిషారం చేయడం ద్వారా ప్రజలు ఎంతో �
ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ పార్టీలో పీకల దాకా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తూ జాతీయ రహదారులు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట, నాగార్జునసర్కిల్ తదితర ప్రాంతాల్లో మురుగు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిప
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఉప్పల్ డివిజన్లోని విజయపురికాలనీలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
కొత్త సంవత్సరం రోజే ఆ కుటుంబంలో తీరని దుఃఖం నిండింది. హైదరాబాద్లో ఉం టున్న కొడుకును చూసేందుకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమా దంలో మృతి చెందడం విషాదం మిగిల్చింది.
అక్రమ లేఅవుట్లను తొందరపడి క్రమబద్ధీకరించొద్దని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున అక్కడే పరిషరించుకోవాలని స్పష్టం చేసింది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. సిగ్నల్ రహిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమ�