పుస్తకాలను దూరం పెడుతూ.. సెల్ఫోన్లకు దగ్గరవుతున్న విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడింగ్ కార
కంటి వెలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న గ్రేటర్ వ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది
రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మితమవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 14 స్టేషన్లు ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.
వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని హనీ ట్రాప్తో దోచేస్తున్న ఓ ఘరానా ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు.
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం ‘మన బస్తీ మన బడి’ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో �
ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు
పాతనగరంలోని ఫలక్నుమా జూనియర్ కళాశాల దిశ మారనున్నది. రూ.30 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సదరు నిర్�
దేశ ప్రజలు...బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే దేశం అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన
మారేడ్పల్లిలో జరిగిన హత్య ఘటనలో.. మృతుడిని కాపాడేందుకు అతడి స్నేహితుడు ఆ క్షణంలో 100కు లేదా 108 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేవాడని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు.