ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు
పాతనగరంలోని ఫలక్నుమా జూనియర్ కళాశాల దిశ మారనున్నది. రూ.30 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సదరు నిర్�
దేశ ప్రజలు...బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే దేశం అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన
మారేడ్పల్లిలో జరిగిన హత్య ఘటనలో.. మృతుడిని కాపాడేందుకు అతడి స్నేహితుడు ఆ క్షణంలో 100కు లేదా 108 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేవాడని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు.
బాసరేగడికి దశాబ్దాల కష్టం తీరింది. ఏండ్ల నుంచి పడుతున్న బాధకు తెరపడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడిలోని ఒక వర్గం శ్మశాన వాటిక స్థలం లేక ఏండ్లుగా ఇబ్బం ది పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల�
ప్రేమ, వ్యాపార వ్యవహారాలు విజయవంతం కావడానికి పూజలు చేస్తామంటూ ఓ నేత్ర వైద్యురాలిని నమ్మించి రూ. 12 లక్షలు స్వాహా చేసిన ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి పోలీసులు పలు సూ చలు చేస్తున్నారు. తాళం వేసి న ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గ�
హైదరాబాద్ కమిషనరేట్లో ఇరవై ఏండ్ల క్రితం ఉన్న నాలుగు జోన్లకు అదనంగా సెంట్రల్ జోన్ను ఏర్పాటు చేసి, ఆ జోన్ కార్యాలయాన్ని అప్పటి నగర పోలీస్ కమిషనర్ కృష్ణారావు ప్రారంభించగా..
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్ నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గ్రేటర్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను
: అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు కాస్తున్న మాతృమూర్తి హృదయ వే�