హైదరాబాద్ మెట్రో రైలుపై ఆది నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్రం ఈసారైనా ధోరణి మార్చుకుంటుందా? ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామమిది.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో విభిన్న కార్యాక్రమాలు అందరినీ అలరించాయి. సైఫాబాద్లోని విద్యారణ్య పాఠశాలలో మూడోరోజు సాహిత్య చర్చలు.. చిన్నారుల చిత్రకళ..
హైదరాబాద్లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో నేరాలు తగ్గించేందుకు పోలీసులు తాజాగా వాహనాల నంబర్ ప్లేట్లపై దృష్టిసారించారు. ఇందుకు స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఒకేరోజు వరుసగా జరిగిన ఏడు చైన్ స్నాచింగ్ నేరా
ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి.. ఇది కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) లక్ష్యం. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహ�
గండిపేట మండలంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభలో భక్తులు మునిగి తేలారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్పస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా భక్తులు పెద్దఎత్తున బోనాల ఊరేగి
తల్లి కోసం ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన కోల వెంకట రమణమూర్తి (47)కి అదే ప్రాంతాన�