ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్బాబు పరిశీలించారు. క్రికెట్ మ్యాచ్కు వచ్చే వారి కోసం పార్కింగ్ విషయంలో ఎల
1500 రూపాయల చలానా చెల్లించే విషయంలో మాటామాటా పెరిగి చివరికి ఒకరిపై ఒకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..రహ్మత్ నగర్ లో నివాసం ఉండే యాంద్ర రామకృష్ణ (52) సినీరంగంలో మేకప్ మెన్ గా పనిచేస్తుం
తాను మరణించినా అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. జగిత్యాల జిల్లా గొడిసెలపేటకు చెందిన రాజేందర్రెడ్డి (35) రైతు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా బ్రెయిన్ స్టోక్ వచ్చింది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025 టీ20 మ్యాచ్లకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు వెల్లడించారు. పదకొండో సీజన్ సెలబ్రిటీ క్రికెట్ పోటీలు ఈ నెల 14, 15వ తేదీల్లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అ
Hyderabad | ట్రాన్స్ జెండర్లు బలవంతపు వాసులకు పాల్పడకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని బాలనగర్ నరసింహారాజు అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ట్రాన్స్ జెండర్లతో అవగాహన సదస్సు నిర్వహించా
Crime News | సికింద్రాబాద్లోని వేర్వేరు బట్టల దుకాణాల్లో పని చేస్తున్న భార్యాభర్తలు మౌనిక, శ్రావణ్ ఘర్షణ పడ్డారు. దీంతో మనఃస్తాపానికి గురైన శ్రావణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో �
ఉప్పల్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి... చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభ్యం...మాసబ్ చెరువును పరిశీలించిన హైడ్రా విచారణ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఏఈ వంశీధర్.. బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు�