సనత్నగర్ టిమ్స్కు మెంటర్ సెంటర్గా నిమ్స్ను కేటాయించారు. అంటే నిమ్స్ పర్యవేక్షణలో సనత్నగర్ టిమ్స్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జారీచేసిన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫ
పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సభ రాంనగర్ ఈ సేవా వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్�
వాహన్ పోర్టల్కు సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నెల రోజులుగా పనివేళల్లో కొన్ని గంటల పాటు పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో..
నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలే
చారిత్రక కట్టడమైన పైగా ప్యాలెస్ విషయంలో హెచ్ఎండీఏ వ్యవహారం వారసత్వ సంపదకే నష్టం చేసేలా మారింది. నగరంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం పరిసరాల్లో మల్టీ లెవల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ పేరి�
మంత్రుల సవాళ్లను స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్, హరీశ్రావు సహా పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ సైన్యంపై పోల�
అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన యాదయ్య, ఇతరుల పేరిట ఉన్నది.
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి ‘ఆర్ఆర్' ట్యాక్సే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నలుమూలలా అనేక కంపెనీలు
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంసృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని రాష�
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో 8 నెలలుగా రోడ్డు పనులు పెండింగ్లో ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నా�
వివాహ వేడుకలను కేవలం కుటుంబ ఆనందానికి మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలిచిన గొప్ప వ్యక్తిగా నగరానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ ముకిత్ చందా నిలిచారు.
‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రె�