సైబరాబాద్ పరిధిలో మరోసారి పాత కక్షలు పడగ విప్పుతున్నాయి. గత కొంతకాలంగా హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు పెరుగుతుండటంతో కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా పాత కక్షలతో జరుగు
ప్రజాధనం వృథా అవుతుందని తెలుసు... నిబంధనలు తుంగలో తొకుతున్నారని గమనిస్తూనే ఉన్నారు..కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే, అందరిదీ ఒకే మౌనం! కళ్లెదుట మాన్సూ�
జూబ్లీహిల్స్ రోడ్ నం. 86లో ఉంటున్న ఓ వ్యాపారవేత్తకు చెందిన విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో ఉన్న ఫెరా రీ కారులో డ్రైవర్ సతీష్తో పాటు మరో యువకుడు ఆదివారం తెల్లవారుజామున ఇంటి�
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు షాబాద్ వెళ్తుండగా మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన శనివారం ఉన్నతాధికారులతో కలిసి పర్వత్ నగర్లో ఆధునిక మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శనను పరిశీలించారు. అంతర్గత రహదారులు, కాలనీలక
సనత్నగర్ టిమ్స్కు మెంటర్ సెంటర్గా నిమ్స్ను కేటాయించారు. అంటే నిమ్స్ పర్యవేక్షణలో సనత్నగర్ టిమ్స్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జారీచేసిన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫ
పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సభ రాంనగర్ ఈ సేవా వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్�
వాహన్ పోర్టల్కు సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నెల రోజులుగా పనివేళల్లో కొన్ని గంటల పాటు పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో..
నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలే
చారిత్రక కట్టడమైన పైగా ప్యాలెస్ విషయంలో హెచ్ఎండీఏ వ్యవహారం వారసత్వ సంపదకే నష్టం చేసేలా మారింది. నగరంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం పరిసరాల్లో మల్టీ లెవల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ పేరి�
మంత్రుల సవాళ్లను స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్, హరీశ్రావు సహా పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ సైన్యంపై పోల�
అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.