కంటోన్మెంట్ బోర్డుకు రూ.100 కోట్లు విడుదల చేయిస్తామని పాదయాత్ర సమయంలో ప్రజలను మభ్యపెట్టిన బండి సంజయ్ ఎక్కడున్నావంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జక్కుల మహేశ్వర్రెడ�
జల్పల్లి మున్సిపాలిటీ ప్రధాన రహదారికి మోక్షం లభించింది. చినుకు పడితే చెరువును తలపించే ఈ రోడ్డు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో సుందరంగా దర్శనమిస్తున్నది.
స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజులు అన్నార
హైదరాబాద్ నగరంలో రోడ్ల నాణ్యతపై రాజీ పడకుండా వాటి మన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) సత్ఫలితాలనిస్తున్నది.
డ్రగ్స్ ముఠాల మత్తు వదిలిస్తున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు యత్నిస్తున్న వారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.