రైళ్లలో మహిళాప్రయాణికుల మెడలోంచి బంగారు గొలుసులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
దేశానికి సమగ్రమైన హెల్త్ పాలసీ ఎంతో అవసరమని పలువురు పోషకాహార, హెల్త్ ఎకనామీ నిపుణులు అభిప్రాయపడ్డారు. జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంలో �
చారిత్రక, ఆధునిక మేళవింపుతో విశ్వపథాన పయనిస్తూ.. అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.
మంత్రి కేటీఆర్ మరోసారి గొప్ప మానవత్వాన్ని చాటారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. రెండు చేతులు కోల్పోయి.. కుటుంబపోషణ కష్టమై.. దీనస్థితిలో ఉన్న ఓ యువకుడికి అండగా నిలిచి..డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి.. భ�
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. పండుగను పురస్కరించుకుని 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు దూరవిద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలో అనేక యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గదర్శిగా నిలిచిందని న్యాక్ మాజీ డైరెక�
జియాలాజికల్ సర్వే ఇండియాలో పని చేయడాన్ని ఎంతో గౌరవప్రదంగా భావించి.. సంస్థ కోసం కష్టపడి పని చేసే జియో సైంటిస్టులను ప్రోత్సహిస్తామని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. రాజు తెలిపారు.