వేలాది మంది ప్రజల సమస్యను తీర్చేందుకు 118జీవో తీసుకొస్తే బీజేపీ నాయకులు దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా
ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తమని, అలాంటి దాన్ని దానంచేసేది మన జీవితంలోనే గొప్ప కార్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ-హబ్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్లను ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డ�
డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలీసు ఉద్యోగ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు పారదర్శంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.