తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి పేదల అభ్యన్నతే ధ్యేయంగా పనిచేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది.
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో విడుత రెండు రోజులపాటు ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలను శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
పురాతన డ్రైవేజీ లైన్ లో స్థానికులకు తిప్పలు.. కాలం చెల్లిన పైపులైన్తో ఛావునీ డివిజన్లోని బాగ్-ఏ-జహారా మదీనా మసీదు రోడ్డు లో 200 ఎంఎం (8 ఇంచుల) డయా ఓ ఏర్పాటు చేసిన నూతన డ్రైనేజీ పైపులైన్ తో సమస్యలు పూర్తిగ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో 73 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మల్కాజిగిరిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం
సిటీ బస్సులు, డిస్ట్రిక్ట్ బస్సులు.. అనే తేడా లేకుండా అన్నిరకాల ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి క్యాష్లెస్ టికెట్ జారీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ చర్యలు ముమ్మరం చేసింది.
ఏండ్లుగా కనీస సదుపాయాలు లేకుండా బతుకుతున్న హమాలీ బస్తీలోని పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.