ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయి�
ప్రతిభావంతులై ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు ఎల్లప్పుడు తాను సిద్ధంగా ఉంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్
దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు
ఇప్పటి వరకు విస్మరించబడిన గిరిజన ఆదివాసీ సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత మొత్తం తెలుగు సాహిత్యంపై ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా భూముల వివరాలను గెజిట్లో నమోదు చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థకు రూ. 3.13 కోట్ల నిధులను సేవల విస్తర�