తెలంగాణ వ్యాప్తంగా 2024 మార్చి నాటికి బలవర్ధకమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఎఫ్సీఐ ఆ దిశగా బియ్యం సేకరిస్తున్నదని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) డీజీఎం సుధాకర్రావు తెల
స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023ను అనుసరించి వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు.
పేదల ఆరోగ్యానికి సర్కారు పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
సముద్ర తీరప్రాంతాలు, బీచ్లలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుంటే కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్సీసీ దేశ వ్యాప్తంగా ‘పునీత్ సాగర్ అభియాన్' ప్రచారాన్ని ప్రారంభించింది.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడం.. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై సంపూర్ణ అవగాహన తీసుకువచ్చేందుకే జరిమానాలు విధించడం.. అందునా సామాన్యుడిపై అధిక భారం లేకుండా వాటిని రూపొందించామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చే
ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం భూ లావాదేవీల్లో 50 శాతం హైదరాబాద్లోనే జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ అనరాక్ గ్రూప్ తన అధ్యయనంలో వెల్లడించింది.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి బూత్స్థాయి కమిటీలు పనిచేయాలని, అలాగే స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంలో కీలక పాత్ర వహించాలని మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్�
శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చే�
పారిశుధ్యానికి ప్రాధాన్యత నివ్వాలని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులకు సూచించారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్లో బుధవారం ఆయన పర్యటించారు.