ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్తో పాటు దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి కొవాసి లకుమా అ�
సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలనే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు రచించిన ‘బ్రేకింగ్ బారియర్స్' చదివితే మనకు తెలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
చిన్నారులు, విద్యార్థులపై ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని బాలల రక్షణ కోసం ‘బాలమిత్ర’ను పునః ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది.ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం 35వేల మంది ఒకేసారి వీక్షించే విధంగా ముస్తాబవుతున్నది.
భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకు మరో రెండు చోట్ల సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ను నెలకొల్పారు. తొలుత జీడిమెట్ల,