మెరుపు వేగంతో దూసుకు వెళ్లే రేసింగ్ కార్లను చేసేందుకు నగర వాసులు ఆసక్తి చూపించారు. నగరం నడిబొడ్డున.., హుస్సేన్సాగర్ తీరంలో నిర్మించిన 2.8 కి.మీ కార్ రేసింగ్ ట్రాక్ చుట్టూ ఎక్కడ చూసినా రేసింగ్ వీక్షి�
చారిత్రక బన్సీలాల్పేట మెట్ల బావి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. చెత్తా చెదారంతో మూసుకుపోయి, నిరుపయోగంగా ఉన్న ఈ మెట్ల బావిని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బావిలో 57 అడుగుల లోతు నుంచి �
రాజకీయాల్లో రాణించడం కష్టమని సినీనటుడు చిరంజీవి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి జిల్లా నరసాపూర్ శ్రీఎర్రమిల్లి నారాయణ మూర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కార్ రేసింగ్లో నగరంలోని హిమాయత్నగర్కు చెందిన యువకుడు ధృవ పాల్గొన్నాడు. ఇప్పటికే పలు ఈవెంట్లలో పాల్గొన్న ధృవ.. ప్రస్తుతం నగరంలో జరిగిన ఈవెంట్లో తన కార్ నంబర్-15తో పాల్గొన�
నగరవాసులను రెండు రోజులపాటు అలరించిన ఫార్ములా రేసింగ్ ట్రాక్పై నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ నుంచి సచివాలయం, మింట్ కంపౌండ్ వయా ఐమాక్స్�
వాతావరణంలో నానాటికి పెరుగుతున్న పీఎం 2.5 సూక్ష్మ ధూళికణాలను పక్కాగా లెక్కించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. ఈమేరకు తెలంగాణలోని ఏడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్త�
ట్రాఫిక్ సమస్యను, ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలను ఇష్టానుసారంగా నిలుపుతూ ఇతర వైపుల నుంచి వచ్చే వారికి, పాద�
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారినందుకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లక్ష మంది ప్రజలకు న్యాయం జరిగిందని.. ఏండ్ల తరబడిగా నెలకొన్న రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ సమస్యకు శాశ్వత పరిష్కార�
అభివృద్ధే ధ్యేయంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్నింగ్ వాక్లో భాగంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ల�
ఇంటి అనుమతుల జారీలో టీఎస్ బీపాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో బ్రోకర్ల దగ్గర నుంచి సంబంధిత అధికారుల చుట్టూ తిర
సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికలు ఔత్సాహిక యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఉపయోగపడుతాయని ‘మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల’ ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సి�