ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థులు సాధన ముమ్మరం చేశారు. ఉదయాన్నే మైదానాల్లో దేహదారుఢ్య కసరత్తులు చేస్తూ.. ఆ వెంటనే గ్రంథాలయాలకు పరుగులు పెడుతున్నారు.
ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్(ఏఓసీ) రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 41 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు లోకల్ మిలిటరీ అథారిటీ (ఎల్ఎంఏ) సంసిద్ధ
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 30లోగా ఈ యేడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించిన వారికి ఐదుశాతం రాయి�
నాగమయ్యకుంట, పద్మకాలనీ, ఓల్డ్ నల్లకుంట వరద నీటి సమస్య నుంచి శాశ్వత పరష్కారం కోసం నాలా విస్తరణ నిర్మాణం పనులు చేయిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్న�
ప్రతి కాలనీకి మంచి నీటి పైపులైన్లు వేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచనల మేరకు పైపులైన్ పనులు వేగ వంతం చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
దేశం, రాష్ట్రంలోని పబ్బులు, క్లబ్బులే డ్రగ్స్కు ఆవాసాలుగా మారుతున్నాయి. వాటిని అరికట్టకుంటే పరిస్థితి చేయిదాటి పోతుంది’ అని మాజీ డీజీపీ దినేశ్రెడ్డి అన్నారు.
పాఠశాలల్లో మౌలిక సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.