ప్రతి కాలనీకి మంచి నీటి పైపులైన్లు వేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచనల మేరకు పైపులైన్ పనులు వేగ వంతం చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
దేశం, రాష్ట్రంలోని పబ్బులు, క్లబ్బులే డ్రగ్స్కు ఆవాసాలుగా మారుతున్నాయి. వాటిని అరికట్టకుంటే పరిస్థితి చేయిదాటి పోతుంది’ అని మాజీ డీజీపీ దినేశ్రెడ్డి అన్నారు.
పాఠశాలల్లో మౌలిక సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
అధికారంలోకి రాక ముం దు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నారు.. వచ్చి ఎనిమిదేండ్లు అవుతుంది... ఒక్క అడుగు కూడా ముందు కు వేయలేదు. మాదిగలను మోసగించిన బీజేపీకి భారీ మూల్యం తప్పదు’ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మ�
కొవిడ్ తర్వాత ఐటీ ఉద్యోగుల పని తీరు విధానంలో మార్పు ఉంటుందని, కొత్తగా అందరికీ అనువైన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ అమల్లోకి రానుందని ఐటీ రంగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
2014లో రైస్ బకెట్ చాలెంజ్ను మంజులత కరుణానిధి ప్రారంభించారు. అన్నార్తుల కోసం పెద్ద ఎత్తున బియ్యం సేకరించి అవసరమైన ఆశ్రమాలకు, నిరుపేదలకు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒకరు పేదల ఆకలి తీర్చాలని అనుకున్నారు.. మరొకరు బాలికల హక్కుల కోసం పోరాడుతున్నారు. మార్గం వేరయినా సేవే లక్ష్యంగా సాగుతున్న ఆ ఇద్దరి మహిళల కృషికి ట్విట్టర్ ఇండియా సలాం కొట్టింది.
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ముస్లింలకు ర�
ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శనివారం నాచారం డివిజన్లోని బాబాప్యాలెస్లో, ఉప్పల్లోని ఎస్ఆర్ ఫంక్షన్హ�
తెలంగాణ అభివృద్ధికి ఆటం కంగా మారుతున్న బీజేపీ పార్టీని నామ రూపాలు లేకుం డా చేయాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.