విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ సుల్తాన్ బజార్, మే 8: విద్యార్థులు శ్రమను ఆయుధంగా చేసుకుంటే విజయం బానిసవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్ర
సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో ప్రథమ గుర్తింపు కుత్బుల్లాపూర్, మే 8: మార్గం మధ్యలో వాహనంలోని పెట్రోల్ అయిపోతే నెట్టుకుపోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ సహాయంతో గ�
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘వైటాథాన్’ రన్ ఖైరతాబాద్, మే 8: చిన్న పిల్లల్లో కంటి క్యాన్సర్ వస్తుందని, వ్యాధి అవగాహన పెంచుకోవాలని, అందుకు గాను తల్లిదండ్రు లు అప్రమత్తం కావాలని పలువురు
మంత్రి మల్లారెడ్డిని కలిసిన మేడ్చల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మేడ్చల్ రూరల్, మే 8 : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆదివారం మేడ్చల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గుండ్లపోచంపల్ల�
కందుకూరు, మే 8: దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక్కో లబ్ధిదారుడికి ఉచితంగా రూ.10లక్షలు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం అమలు అవ�
వానకాలంలో ఇబ్బందులు లేకుండా చర్యలు ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్త కుప్పులు తొలగింపు అంబర్పేట, మే 8 : వానకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ �
నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు నుంచి మార్కెట్ వరకు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న 400 మీటర్ల పొడువైన సీసీ రోడ్డు,
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఛాతి దవాఖాన అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.
సినిమా పాటలకు కాపీ రైట్స్ ఉంటాయని, ఒక పాట వాడుకోవాలంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్(ఐపీఆర్ఎస్)కు రాయల్టీ కట్టాల్సిందేనని ప్రముఖ సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించాడు మధుసూదన్ మనుకుంట్ల. నగరంలోని రామంతపూర్ నెహ్రూనగర్కు చెందిన 52 ఏండ్ల మధుసూదన్ గత నెల 26న ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయాడు.