పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి కారణాలపై లోతుగా దర్యాప్తు మన్సూరాబాద్, జూలై 20: ఎల్బీనగర్ పరిధిలో మంగళవారం నాలుగు అంతస్తుల పైనుంచి పడి మరణించిన 11 ఏండ్ల బాలికది ఆత్మహత్యే అని పోలీసుల ప్రాథమిక విచారణలో
నిర్మాత రవికుమార్ రెడ్డిపై దర్శకుడు వర్మ ఫిర్యాదు ఖైరతాబాద్, జూలై 20 : బ్లాక్ మెయిల్ చేసేందుకే నిర్మాత రవికుమార్ రెడ్డి తాను దర్శకత్వం వహించిన ‘లడ్కీ : ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ చిత్రాన్ని కోర్టు ద�
వర్షాలు పడినా అంతరాయం లేకుండా పనులు మేయర్ విజయలక్ష్మి వెల్లడి సిటీబ్యూరో, జూలై 20 (నమస్తేతెలంగాణ)/ఎల్బీనగర్ : వరద నివారణ, ముంపు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో ఇప్పటివరకు జరిగిన
నాకౌట్ పోటీలను ప్రారంభించిన మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, సినీ నటులు సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేషు.. జూబ్లీహిల్స్,జూలై20 : టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా ఈ న�
తండ్రిని చంపిన ప్రత్యర్ధి మర్డర్కు రూ. 30 లక్షల సుపారీ… కిల్లర్ ముఠాతో పాటు కుట్రదారుడు అరెస్టు సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జవహర్నగర్లో ఇటీవల జరిగిన ఓ రియల్టర్ హత్య కేసు వెనకాల 13 ఏం�
త్వరలోనే ప్రారంభం కానున్న టెండర్ల ప్రక్రియ పనుల పూర్తికి టీఎస్ఐఐసీ అధికారుల కసరత్తు పార్క్ విస్తీర్ణం పెంచే యోచనలో ప్రభుత్వం మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ గేట
సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ప్రభుత్వ చేయూత రూ. 110 కోట్ల బకాయిలకు రూ. 80 కోట్ల చెల్లింపులు పూర్తి రీజినల్ కౌన్సిల్ ద్వారా బకాయిల చెల్లింపులకు చర్యలు మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలు అభివ�
వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 20 : రాజేంద్రనగర్లో నూతనంగా నిర్మించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సాయిల్డ్ హెల్త్ మేనేజ్మెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కాంప్లెక్స్ను బుధవారం ప్రొ. జయశంకర్ తెలంగాణ ర
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్, జూలై 20 : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవా రం చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతా�
చిక్కడపల్లి, జూలై20 : ముఖ్యమంత్రి కేసీఆర్ అనస్థీషియా ఓటీ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ తీసుకోవడం గొప్ప విషయం అని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ అనస్థీయా,ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ�
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. కార్మికనగర్లో 300 మంది యువకులు టీఆర్ఎస్లో చేరిక.. జూబ్లీహిల్స్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర సమితి క్రమశిక్షణ గల పార్టీ అని.. యువత అందుకే అత్యధికంగా పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎ
ఒక్కో కాలనీ.. ఒక్కో యూనిట్గా టెండర్ల ప్రక్రియ కాలనీ ప్రవేశ ద్వారం నుంచి చివరి మలుపు వరకు అందమైన మొక్కలు 3వేల కాలనీలను వందశాతం గ్రీనరీగా మార్చేందుకు కసరత్తు సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైద
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ‘హరిహరి అంటూ హరిదాసుల తలుస్తూ… శివ అంటే శివునికి పేరు.. నవ అంటే బ్రహ్మకు పేరు’ అంటూ.. ముక్కోటి దేవతలను తలుస్తూ.. స్వర్ణల�