కేశంపేట్ కానిస్టేబుల్కు అరుదైన గౌరవం… సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి పోలీసు మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్ అవార్డును అందుకున్న కేశంపేట్ కానిస్టేబుల్ శివ కుమార్ను సైబరాబాద్ పోలీసు �
బోనాల ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ నియోజక వర్గంలోని అమ్మవారి ఆలయాల నిర్వాహకులకు చెక్కులు పంపిణీ కవాడిగూడ, జూలై 21: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు ని�
అబిడ్స్, జూలై 21 : గోషామహల్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం చాక్నావాడి ఆలయంలో జరిగిన పూజలలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు నందకిశ్ర్ వ్యాస్ బిలాల�
మియాపూర్, జూలై 21 : ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ మేరకు వాటి వసూళ్ల ప్రక్రియ వేగవంతం అయ్యేలా.. బకాయిదారులకు ఆర్థిక భారం తగ్గేలా ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను తాజాగా ప్రకటి
జీడిమెట్ల, జూలై 21 : కోవిడ్ -19 రాకతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. సామాన్యుల నుంచి ధనికుల వరకు కరోనా భారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మా�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 3.40కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పహాడీషరీఫ్, జూలై 21 : సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్ర�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎస్టీపీ పనులు పరిశీలన బాలానగర్, జూలై 21 : దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులు త్వరలో పూర్తి కానున్నాయని
పాలు, చక్కరపైనా పన్నులా మోదీ ఓ అసమర్థ ప్రధాని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించ
ఈ ఘనత టీఆర్ఎస్ సర్కారుదే.. బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సుల్తాన్బజార్, జూలై 20: దేవాదాయశాఖ పరిధిలో లేని ఆలయాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వ�
సమీక్షా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్త�
బాలు పడితే.. రింగులో పడాల్సిందే..! జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో రాణిస్తూ.. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి.. ఆదర్శంగా నిలుస్తున్న మానస జవహర్నగర్, జూలై 20 : పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎందుకులే.. �
ఓయూ సదస్సులో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందుకూరి ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20 : భవిష్యత్లో వచ్చే ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని సీఎస్ఐఆర్ – సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులా�
ఘనంగా తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం 112మంది విద్యార్థులకు బంగారు పతకాలు రవీంద్రభారతి, జూలై 20: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ వార్షికోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార�