చిక్కడపల్లి, జూలై20 : ముఖ్యమంత్రి కేసీఆర్ అనస్థీషియా ఓటీ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ తీసుకోవడం గొప్ప విషయం అని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ అనస్థీయా,ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ�
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. కార్మికనగర్లో 300 మంది యువకులు టీఆర్ఎస్లో చేరిక.. జూబ్లీహిల్స్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర సమితి క్రమశిక్షణ గల పార్టీ అని.. యువత అందుకే అత్యధికంగా పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎ
ఒక్కో కాలనీ.. ఒక్కో యూనిట్గా టెండర్ల ప్రక్రియ కాలనీ ప్రవేశ ద్వారం నుంచి చివరి మలుపు వరకు అందమైన మొక్కలు 3వేల కాలనీలను వందశాతం గ్రీనరీగా మార్చేందుకు కసరత్తు సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైద
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ‘హరిహరి అంటూ హరిదాసుల తలుస్తూ… శివ అంటే శివునికి పేరు.. నవ అంటే బ్రహ్మకు పేరు’ అంటూ.. ముక్కోటి దేవతలను తలుస్తూ.. స్వర్ణల�
రెండో రోజుతో రంగం చెప్పిన స్వర్ణలత ప్రశాంతంగా ముగిసిన లష్కర్ బోనాలు బేగంపేట్ /మారేడ్పల్లి, జూలై 18: లష్కర్లో బోనాల ఉత్సవాలు రెండు రోజుల పాటు కన్నుల పండువగా జరిగాయి. సోమవారం ఉదయం ఉజ్జయినీ మహంకాళి దేవాల
సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వీడియో కాల్ రికార్డింగ్లో ఓ యోగా టీచర్ యూపీఐ ఐడీలను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలోనుంచి లక్షలు లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట్కు చెందిన యోగా
నంబర్ ట్యాంపరింగ్పై సిటీ పోలీస్ సీరియస్ మూడు రోజుల్లో 100 కేసులు నమోదు వాహన యజమానిదే బాధ్యత సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ) : వాహనాల నంబర్ ప్లేట్లు మార్చడం, నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ కన్పించకుం�
తెలుగు యూనివర్సిటీ, జూలై 18: సమాజ శ్రేయ స్సు కోసం గొప్ప కవితలను రాసిన కృష్ణమూర్తిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అభినందించారు. సృజన భారతి సాంస్కృతిక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం పొట్�
వరద పోటెత్తడంతో నీటిలో అత్యధికంగా బురద, మడ్డి పాలి అల్యూమినియం క్లోరైడ్తో స్వచ్ఛమైన తాగునీరుగా మార్చి.. రోజూ 15 వేల శాంపిల్స్ పరీక్ష సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వర్షా లు, వరదల నేపథ్యంలో నగరానికి వస�
ఘట్కేసర్,జూలై 18 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ వసంత తెలిపారు. హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్రెడ్డి ఎలైట్ హ�
హామీలు నెరవేర్చేందుకే టీఆర్ఎస్లో చేరా: హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ వనస్థలిపురం, జులై 18 : బీజేపీలో తనను అడుగడుగునా అవమానించారని, పై నాయకులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని హస్తినాపురం �
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోనాల ఉత్సవాలకు చెక్కులు అందజేత వెంగళరావునగర్, జూలై 18: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాలు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధ�
ఉత్సాహంగా యువకుల నృత్యాలు పలు ఆలయాల వద్ద భవిష్యవాణి డప్పు చప్పుళ్లతో ఫలహార బండ్లు ఊరేగింపు n పాల్గొన్న మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్ మారేడ్పల్లి, జూలై 18: సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో పోతరాజుల నృ�
ఎమ్మెల్సీ శంభీపూర్రాజు దాతల సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాల అందజేత దుండిగల్/ జీడిమెట్ల/ కుత్బుల్లాపూర్, జూలై 18 : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని.. విద్యలో రాణించి.. తల్లిదండ్రులకు, గురువులకు �
కేపీహెచ్బీ కాలనీ, జూలై 18 : గిఫ్ట్ ఏ స్మైల్తో త్రిచక్ర వాహనాలను పొందిన దివ్యాంగులు ఆనందంగా ఉన్నారని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బాలానగర్లో త