రెండో రోజుతో రంగం చెప్పిన స్వర్ణలత ప్రశాంతంగా ముగిసిన లష్కర్ బోనాలు బేగంపేట్ /మారేడ్పల్లి, జూలై 18: లష్కర్లో బోనాల ఉత్సవాలు రెండు రోజుల పాటు కన్నుల పండువగా జరిగాయి. సోమవారం ఉదయం ఉజ్జయినీ మహంకాళి దేవాల
సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వీడియో కాల్ రికార్డింగ్లో ఓ యోగా టీచర్ యూపీఐ ఐడీలను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలోనుంచి లక్షలు లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట్కు చెందిన యోగా
నంబర్ ట్యాంపరింగ్పై సిటీ పోలీస్ సీరియస్ మూడు రోజుల్లో 100 కేసులు నమోదు వాహన యజమానిదే బాధ్యత సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ) : వాహనాల నంబర్ ప్లేట్లు మార్చడం, నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ కన్పించకుం�
తెలుగు యూనివర్సిటీ, జూలై 18: సమాజ శ్రేయ స్సు కోసం గొప్ప కవితలను రాసిన కృష్ణమూర్తిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అభినందించారు. సృజన భారతి సాంస్కృతిక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం పొట్�
వరద పోటెత్తడంతో నీటిలో అత్యధికంగా బురద, మడ్డి పాలి అల్యూమినియం క్లోరైడ్తో స్వచ్ఛమైన తాగునీరుగా మార్చి.. రోజూ 15 వేల శాంపిల్స్ పరీక్ష సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వర్షా లు, వరదల నేపథ్యంలో నగరానికి వస�
ఘట్కేసర్,జూలై 18 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ వసంత తెలిపారు. హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్రెడ్డి ఎలైట్ హ�
హామీలు నెరవేర్చేందుకే టీఆర్ఎస్లో చేరా: హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ వనస్థలిపురం, జులై 18 : బీజేపీలో తనను అడుగడుగునా అవమానించారని, పై నాయకులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని హస్తినాపురం �
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోనాల ఉత్సవాలకు చెక్కులు అందజేత వెంగళరావునగర్, జూలై 18: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాలు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధ�
ఉత్సాహంగా యువకుల నృత్యాలు పలు ఆలయాల వద్ద భవిష్యవాణి డప్పు చప్పుళ్లతో ఫలహార బండ్లు ఊరేగింపు n పాల్గొన్న మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్ మారేడ్పల్లి, జూలై 18: సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో పోతరాజుల నృ�
ఎమ్మెల్సీ శంభీపూర్రాజు దాతల సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాల అందజేత దుండిగల్/ జీడిమెట్ల/ కుత్బుల్లాపూర్, జూలై 18 : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని.. విద్యలో రాణించి.. తల్లిదండ్రులకు, గురువులకు �
కేపీహెచ్బీ కాలనీ, జూలై 18 : గిఫ్ట్ ఏ స్మైల్తో త్రిచక్ర వాహనాలను పొందిన దివ్యాంగులు ఆనందంగా ఉన్నారని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బాలానగర్లో త
కొందరు అవివేకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అన్ని భాషల విద్యాసంస్థలను నెలకొల్పుతాం.. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ప్రభుత్వ విద్య గురుకులాల నుంచి వెయ్యిమందికి ఐఐటీ సీట్లు ప్రైవేటు కంటే ప్రభుత్వ
నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ బోనాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం 6 క్యూలైన్లు.. బోనాలకు 2 లైన్ల ఏర్పాటు నేడు అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం ఇలవేల్పుగా, భక్తుల కొంగుబంగారంగా విశేష పూజలందుకుంటున
గాంధీ దవాఖానాలో ‘కాక్లియర్ ఇంప్లాంట్’ శస్త్రచికిత్సలు ఒక్కొక్కరికి 10లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు బన్సీలాల్పేట్, జూలై 14: చిన్నారులలో వినికిడి సమస్య చికిత్సకు ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఆపరేషన్
దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి వర్తింపు ప్రతి మంగళవారం దరఖాస్తుల స్వీకరణ దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గోల్నాక, జూలై 16: దళిత బంధు పథకం �