గుంతల రోడ్లకు మరమ్మతులు, కొత్త డ్రైనేజీ లైన్ల ఏర్పాటు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెల్లడి ముషీరాబాద్, జూలై 16: నియోజకవర్గంలో త్వరలో జరుగనున్న బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా
వంద రోజుల్లో చట్టభద్రత కల్పిస్తామని చెప్పి..మరోసారి దళితులను మోసం చేయాలని చూస్తొంది కేంద్రం కుత్బుల్లాపూర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కుత్బుల్లాపూర్,జూలై16: అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే
దానం చొరవతో హైటెన్షన్ వైర్ల స్థానంలో అండర్ కేబుల్స్ హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు బంజారాహిల్స్, జూలై 16: సుదీర్ఘ కాలంగా గాయత్రి హిల్స్ వాసులు ఎదుర్కొంటున్న హైటెన్షన్ వైర్ల సమస్యలకు ఖైరతాబాద్�
బోరబండ, శ్రీరాంనగర్ పీహెచ్సీలకు కాయకల్ప పురస్కారాలు అందజేత జూబ్లీహిల్స్, జూలై 16: కాయకల్ప పురస్కారాల్లో శ్రీరాంనగర్ క్లస్టర్ అవార్డుల పంట పండించింది. నాణ్యమైన వైద్య సేవలందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య �
మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా నాకౌట్ క్రికెట్ పోటీలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 20నుంచి చివరి రౌండ్ మ్యాచ్లు బంజారాహిల్స్,జూలై 16: మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా క్రీడాకారులను �
రంగం ( భవిష్యవాణి) కార్యక్రమం కాంతులతో ముస్తాబైన ఆలయాలు బందోబస్తు ఏర్పాటు చేయనున్న పోలీసులు మారేడ్పల్లి, జూలై 16 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకొని రెజిమెంటల్బజార్లోని ఆలయ
మన్సూరాబాద్, జూలై 16: చెట్టు కూలిన ఘటనలో సహారాస్టేట్స్కాలనీలో ఇటీవల ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను సాకుగా చూపుతూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న కాలనీని ఎడారిగా మారుస్తున్నారు. ప్రమాదాలు
కీసర, జూలై 16 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన భారతమ్మకు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేలు, కీసర గ్రామానికి చెందిన హేమలతకు రూ
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చిలుకానగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం ఉప్పల్, జూలై 16 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్న�
సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పార్సిల్ సేవలకు పోస్టాఫీసులు, ప్రైవేట్ కేంద్రాలు బాసటగా నిలిచేవి. కాలం మారుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం మార్పు కోరుకుంది. ఊరు నుంచి పట
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిశోధన, మౌలిక వసతుల విభాగాధిపతి డాక్టర్ ప్రతిష్ట పాండే ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 16: దేశంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర శాస్త్�
సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): నగరంలో బూస్టర్డోసుపై ప్రజల నుంచి స్పందన పెరుగుతున్నది. తొలిరోజే విజయవంతంగా నగరంలో 3755 మందికి బూస్టర్డోసు వేశారు. మొన్నటి వరకు కేవలం 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభు
40కి పైగా హాజరైన స్టార్టప్లు సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): స్టార్టప్ ఇండియా, ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తున్న డ్రోన్స్ స్టార్టప్ మీటప్ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శన�
‘వర్షంతో జర జాగ్రత్త.. నెమ్మదిగా వెళ్లండి’ రోడ్డు నిబంధనలు పాటించి ప్రయాణించండి అవసరమైతేనే ఇంటి నుంచి బయటికెళ్లండి అంటూ వాహనదారులకు, ప్రజలకు చేసిన సూచనలు ఫలించాయి వర్షాలు దంచికొట్టినా.. ఇబ్బందులు తలెత్�