దళితబంధుకు విశేష ఆదరణ: ఎమ్మెల్యే గోపీనాథ్ బోరబండలో లబ్ధిదారులకు వాహనాల అందజేత ఎర్రగడ్డ, జూలై 27: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం సంక్షేమ పథకాలను అమలుపర్చుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన
జవహర్నగర్ డంపింగ్యార్డు,హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమావేశం ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని మంత్రికి స్థానిక నేతల విన్నపం రూ. 30కోట్లు మంజూరు చేసి బాగు చేయాలి తక్షణమే వ్యర్థ జలాలను ఆపాలని డంపింగ్�
సుల్తాన్బజార్, జూలై 27. జంట జలాశ యాలు నిండటంతో అధికారులు గేట్లను ఎత్తివేయడం వలన మూసీ ఉధృతంగా ప్రవహించింది. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. మూసీ పరీవ�
తొమ్మిది పోలీస్స్టేషన్ల పరిధిలో సేవలు నేడు ప్రారంభించనున్న డీజీపీ మేడ్చల్ రూరల్, జూలై 25: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్నారులు, మహిళలకు అండగా నిలుస్తున్న షీ టీమ్స్ ‘భరోసా’ కేంద్రం మేడ్చల్లో నేడు �
జిల్లా అధికారులకు కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశాలు సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబధిత శాఖ అధికారులను జిల్లా ఇన్చా�
చర్యలు చేపట్టిన వైద్య, ఆరోగ్యశాఖ ఫీవర్ హాస్పిటల్లో అనుమానితుడికి కొనసాగుతున్న చికిత్స పుణెకు 5 రకాల నమూనాలు పంపిన వైద్యులు సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్�
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్తగా బేబీపాండ్స్ నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : హుస్సేన్సాగర్, ఇతర చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో చే�
క్లిక్ చేస్తే అంతే సంగతులు.. సైబర్ చీటింగ్.. తెరపై కొత్త ఆప్షన్… బీ అలర్ట్.. అంటున్న సైబర్ క్రైం పోలీసులు సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూట్ను ఎంచుకున్నారు. కోడ్
షోరూంలో సీసీ కెమెరాలు లేని వైనం పోలీసుల అదుపులో నిందితులు.! సికింద్రాబాద్, జూలై 25: బోయిన్పల్లి టాటా కార్ షోరూమ్లో భారీ చోరీ జరిగింది. ఈ షోరూమ్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు భద్రతకు ఒకేఒక సెక్యూరిటీ
బీసీ సమాజానికి 48 గంటల్లో క్షమాపణ చెప్పాల్సిందే ఆర్.కృష్ణయ్యను హెచ్చరించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనస్థలిపురం/ హిమాయత్నగర్, జూలై 25: వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ సమాజాని
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ కాచిగూడ, జూలై 25: దేశంలోని 75 కోట్ల మంది బీసీల పక్షాన నిలబడి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, అది జీర్ణించుకోలేని కొంత మంది అజ్ఞానులు బీసీల ఆశాజ్యోతి ఆర్.కృ�
మియాపూర్, జూలై 25 : దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు నియోజకవర్గంలో ఈ పథకాన్ని అర్హులైన నిరుపేద దళిత�