అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్ 20 తులాల వెండి గిన్నె స్వాధీనం దుండిగల్, ఆగస్టు 2: తాళం వేసి ఉన్న విల్లాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఓ సభ్యుడిని బాచు
జంట జలాశయాలకు పెరుగుతున్న ప్రవాహం మూసీలోకి చేరుతున్న4,084 క్యూసెక్కుల నీరు సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఎగువన విస్తారంగా కురుస్తున్న వానలతో జంట జలాశయాల్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఉస్�
ముషీరాబాద్, ఆగస్టు 2: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంగం జాతీయ కన్వీనర్ చెరుకుల రాజేందర్ తెలిపారు. మంగళవార�
మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూత కూకట్పల్లి జోన్లో 480 కాలనీలు ఐదు సర్కిళ్లు.. 48 క్లస్టర్లు గుర్తింపు 8 క్లస్టర్లలో మొక్కలు నాటే పనులు షురూ.. ప్రజలందరూ భాగస్తులు కావాలి: డీసీ మమత కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 2: పచ్�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్, ఆగస్టు 2: దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన�
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, ఆగస్టు 2 : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర మండల టీఆర్ఎస్ నాయకులతో సమావేశం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కీసర, ఆగస్టు 2 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకే బీజేపీ, కాంగ్రె�
శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలికవసతులు గ్రేటర్ చుట్టూ సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ నిర్ణయంపై శివారు ప్రజల హర్షం హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలుదిక్కులా విస్తరిస్తోంది. ప్�
లార్వా దశలోనే దోమల నియంత్రణ.. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రజా ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్
మాదాపూర్లో శునకాల పరుగు సామాజిక బాధ్యతతో రూ. పది లక్షల విరాళాలు కొండాపూర్, జూలై 31: మాదాపూర్లో ఆదివారం నిర్వహించిన డాగథాన్కు విశేష స్పందన లభించింది. 27 శునకాలు, వాటి యజమానులు పాల్గొన్న ఈ రన్ను సైబరాబాద�