నిద్రలోకి వెళ్లగానే నిలువు దోపిడీ ఇద్దరు నిందితుల అరెస్టు మారేడ్పల్లి, జూలై 30 : రైళ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ తినుబండారాల్లో మత్తు పదార్థాలను కలిపి ప్రయాణికులకు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ద�
మేటి దేశాలకు తీసిపోని విధంగా ఫలితాలు అమెరికా వర్సిటీ ఆగ్రానమీ హెడ్ ప్రొ.రాజ్ ఖోస్లా హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ)/ వ్యవసాయ యూనివర్సిటీ: డిజిటల్ వ్యవసాయానికి భారత్లో అపార అవకాశాలున్నాయని అమెరికా
రోడ్డు ప్రమాదంలో కొడుకుకి బ్రెయిన్డెడ్ అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు మన్సూరాబాద్, జూలై 30: చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రుల�
అంబర్పేట, జూలై 30 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ గోల్నాకకు చెందిన బి. శ్రావణ్కుమార్�
ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శేరిలింగంపల్లి, జూలై 30 : శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగ�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 1300 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్పుస్తాకల పంపిణీ విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే అల్లాపూర్, జూలై 30 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను విద్యార
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపణలపై టీఆర్ఎస్ నేత ఫైర్ మాటకు.. మాట పేరుతో వీడియో రిలీజ్ స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్.. పలువురు లైక్లు, షేర్లు గోల్నాక, జూలై 30 : వరదలతో దెబ్బతిన్
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రూ.77లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం .. మరో రూ.65లక్షలు మంజూరు.. గౌతంనగర్, జూలై 30 : మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మౌలా�
మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ మేడ్చల్ కలెక్టరేట్, జూలై 30: పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. �
గూగుల్ మ్యాప్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ హైదరాబాద్ నగర వీధులను 360 డిగ్రీల కోణంలో వీక్షించే అవకాశం సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గూగుల్ మ్యాప్స్ యూజర్లకు శుభవార్త. యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున
కరోనా తర్వాత పెరిగిన కోపం, అసహనం.. చిన్నచిన్న ఘటనలకే సంసార జీవితాలకు బీటలు కరోనా తర్వాత కొన్ని కుటుంబాల్లో అలజడి యాంగ్రీ మేనేజ్మెంట్ కౌన్సెలింగ్తో రాజీకి మానసిక విశ్లేషకుల యత్నం జూమ్ మీటింగ్కు ఆలస�
వరుణుడు కుంభవృష్టి సృష్టించాడు. వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి నుంచి పోటెత్తిన వరదలతో జంట జలాశయాలు నిండుకున్నాయి. అంతకంతకూ నీటి ఇన్ఫ్లో అధికం కావడంతో అధికారులు గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్త�
నిండుకుండల్లా జంట జలాశయాలు ఎగువ నుంచి భారీగా వచ్చిచేరుతున్న వరదనీరు కొనసాగుతున్న నీటి విడుదల జలాశయాలను సందర్శించిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,జలమండలి ఎండీ దానకిశోర్ అవసరమైతేనే బయటకు రావా