ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శేరిలింగంపల్లి, జూలై 30 : శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగ�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 1300 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్పుస్తాకల పంపిణీ విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే అల్లాపూర్, జూలై 30 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను విద్యార
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపణలపై టీఆర్ఎస్ నేత ఫైర్ మాటకు.. మాట పేరుతో వీడియో రిలీజ్ స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్.. పలువురు లైక్లు, షేర్లు గోల్నాక, జూలై 30 : వరదలతో దెబ్బతిన్
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రూ.77లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం .. మరో రూ.65లక్షలు మంజూరు.. గౌతంనగర్, జూలై 30 : మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మౌలా�
మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ మేడ్చల్ కలెక్టరేట్, జూలై 30: పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. �
గూగుల్ మ్యాప్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ హైదరాబాద్ నగర వీధులను 360 డిగ్రీల కోణంలో వీక్షించే అవకాశం సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గూగుల్ మ్యాప్స్ యూజర్లకు శుభవార్త. యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున
కరోనా తర్వాత పెరిగిన కోపం, అసహనం.. చిన్నచిన్న ఘటనలకే సంసార జీవితాలకు బీటలు కరోనా తర్వాత కొన్ని కుటుంబాల్లో అలజడి యాంగ్రీ మేనేజ్మెంట్ కౌన్సెలింగ్తో రాజీకి మానసిక విశ్లేషకుల యత్నం జూమ్ మీటింగ్కు ఆలస�
వరుణుడు కుంభవృష్టి సృష్టించాడు. వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి నుంచి పోటెత్తిన వరదలతో జంట జలాశయాలు నిండుకున్నాయి. అంతకంతకూ నీటి ఇన్ఫ్లో అధికం కావడంతో అధికారులు గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్త�
నిండుకుండల్లా జంట జలాశయాలు ఎగువ నుంచి భారీగా వచ్చిచేరుతున్న వరదనీరు కొనసాగుతున్న నీటి విడుదల జలాశయాలను సందర్శించిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,జలమండలి ఎండీ దానకిశోర్ అవసరమైతేనే బయటకు రావా
సిటీబ్యూరో, జూలై 27 ( నమస్తే తెలంగాణ ) : స్మార్ట్ స్పీకర్ల వినియోగం విరివిగా పెరుగుతున్నది. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా అవి చెప్పిన మాట వింటూ సెకన్లలో ఆచరిస్తాయి. వినోదం నుంచి విజ్ఞానం వరకు ప్రతిది అందిస్తున్న�
డివిజన్లో చురుకుగా సీసీ రోడ్డు పనులు నిధులకు వెనకడుగు వేయకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు -అడ్డగుట్ట, జూలై 27 : అడ్డగుట్ట డివిజన్ అభ
బంజారాహిల్స్, జూలై 27: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 58, 59 దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. షేక్పేట మండల పరిధిలో జీవో