లార్వా దశలోనే దోమల నియంత్రణ.. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రజా ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్
మాదాపూర్లో శునకాల పరుగు సామాజిక బాధ్యతతో రూ. పది లక్షల విరాళాలు కొండాపూర్, జూలై 31: మాదాపూర్లో ఆదివారం నిర్వహించిన డాగథాన్కు విశేష స్పందన లభించింది. 27 శునకాలు, వాటి యజమానులు పాల్గొన్న ఈ రన్ను సైబరాబాద�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోరబండలో వందలాది మంది యువకులు పార్టీలో చేరిక ఎర్రగడ్డ, జూలై 31: టీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా ఎవ్వరికీ లేదని, పొరుగు పార్టీలు మేమంటే మేమే వస్తామంటూ ఉవ్విళ్లూరుతున్
చివరి దశకు చేరుకున్న పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు అబిడ్స్, జూలై 31 : మాసాబ్ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో అంపి థియేటర్ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. థీమ్పార్క్లో భాగంగా పార్క్లో అంఫి థి
10 వేల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు లక్ష్యం కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుపై రైతులకు అవగాహన సదస్సులు మేడ్చల్, జూలై 31(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల సాగు ల
మాధవరం కృష్ణారావు పది నిమిషాలు కేటాయించాలి కేపీహెచ్బీ కాలనీ, జూలై 31 : ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం పది నిమిషాలు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మ
దోమల నివారణతోనే సీజనల్ వ్యాధులకు చెక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో అవగాహన జూబ్లీహిల్స్ జోన్ బృందం, జూలై31: దోమల నివారణతోనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని.. పరిసరా
మన్సూరాబాద్, జూలై 31: మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల పరిధిలో ఆదివారం బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మన్సూరాబాద్ ఆగమయ్యకాలనీ, చింతలకుంట, నాగోల్ డివిజన్ బండ్లగూడలోని పోచమ్మ దేవాలయం, నల్ల పో
ఏడాది పొడవునా రైతులకు అందుబాటులో తీసుకెళ్లి నాటడమే తరువాయి కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వాన కాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జోన్న పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప�
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా ఆర్కేపురం, జూలై 31: ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలకే అందించేందుకు ఆసుపత్రి నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. కొత్తపేటలో పా
కుత్బుల్లాపూర్, జూలై 31: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలు స్వచ్ఛంద సంఘాలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులత�
దోమల నివారణకు కృషి నీటి నిల్వలు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్, జూలై 31 : పరిసరాల పరిశుభ్రతను పాటి స్తూ, వ్యాధుల నివారణకు కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ము�
రామంతాపూర్, జూలై 31 : ఉప్పల్, చిలుకానగర్, తదితర ప్రాంతాల్లో ఆదివారం బోనాలు ఉత్సవాలు అం గరంగ వైభవంగా జరిగాయి.. మహిళలు బోనంతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకుల