మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి సమక్షంలో చేరిక కీసర, ఆగస్టు 3 : కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇతర పార్టీల నుంచి 100 మంది కార్యకర్తలు, నాయకులు మేడ్చల్లో మంత్రులు హరీశ్ రావు, చామకూర మల్లారెడ్డి సమక్షం�
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ పేరుతో పాఠశాల.. కార్పొరేటర్ శ్రీనివాస్రావు కోటి విరాళం కేపీహెచ్బీ కాలనీలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి కృషి కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 3: పేద విద్యార్థులకు ఎల్లవేళ�
ఖైరతాబాద్, ఆగస్టు 3 : బ్రహ్మకుమారి శ్రీనగర్కాలనీ సేవా కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 6న శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో సాయంత్రం 5.30గంటలకు రజతోత్సవ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కేంద్రం �
రహ్మత్నగర్, బోరబండ డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ ఎస్పిఆర్ హిల్స్లో వాటర్ రిజర్వాయర్కు కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి భూమిపూజ ప్రజల దశాబ్దాల కల సాకారం చేసేందుకు ప్రభుత్వ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 3 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో దళా రీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు అం దేలా చూస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని కుత్బుల�
చర్లపల్లి, ఆగస్టు 3 : జర్నలిస్ట్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, టీఎస్ఐఐసీ కాలనీలో నూతనంగా నిర్మించిన కాప్రా ప్ర
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 3 : మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని మహిళలు స్వయం సంవృద్ధిని సాధించేలా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోనల్ ఆఫీస్ మ
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి.హరగోపాల్ సుల్తాన్బజార్, ఆగస్టు 3 : దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంతో సుమారు 90 శాతం మంది విద్యార్థులు నాణ్యమైన విద
రూపాయలతో అభివృద్ధి పనులు కాలనీలలో వీడీసీసీ రోడ్ల నిర్మాణం వ్యక్తం చేస్తున్న స్థానికులు కవాడిగూడ, ఆగస్టు 3: భోలక్పూర్ డివిజన్లో నాడు అధ్వానంగా ఉన్న రోడ్లు నేడు అందంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉ
సీసీసీ నుంచే ట్రై కమిషనరేట్ల పర్యవేక్షణ ట్రాఫిక్, లా అండ్ అర్డర్లో దూకుడు మరింత వేగంగా కేసుల దర్యాప్తు ఆధునిక హంగులతో కమాండ్ కంట్రోల్ రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే �
600 మంది విద్యార్థులకు షూ, సాక్స్, టై, బెల్ట్, పెన్నులు ఉచితంగా పంపిణీ కీసర, ఆగస్టు 2: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అ�
విదేశీ విద్యనభ్యసించేవారికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితారెడ్డి ఎతుబార్ రెవెన్యూ పరిధిలో చేవెళ్ల గురుకుల బాలికల జూనియర్ కళా�
50 పడకల ఆసుపత్రికి నేడు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన మేడ్చల్ రూరల్, ఆగస్టు 2: మేడ్చల్ పట్టణంలో 50 పడకల మాతాశిశు దవాఖాన ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) వెనుకభా�
ఆత్మగౌరవం చాటేలా గౌడ వసతి గృహం నిర్వహణ 530 మంది విద్యార్థులకు ఆశ్రయమిస్తున్న గౌడ హాస్టల్ 2016 ఉద్యోగ నోటిఫికేషన్లో 68 మందికి ఉద్యోగాలు స్వరాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు గౌడ హాస్టల్ అధ్యక్షుడు ప�