గోల్నాక, ఆగస్టు 5 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ఫండ్ పథకం పేదలకు ఆపన్నహస్తంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట
ముషీరాబాద్, ఆగస్టు 5: జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో జోరుగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గుంతల రోడ్డు సమస్యలకు తావులేకుండా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపడుతున్నా రు. ఇంజినీరి�
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆర్షితులై పార్టీలో చేరికలు ముఠా గోపాల్ చిక్కడపల్లి, ఆగస్టు 5 : పేదలకు ఆదుకునే శక్తి దేశంలో కేసీఆర్ ఒక్కరికే ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. సీఎం పేదలు, మైనార్టీలకు అ�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 5: రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని బజారు వేషా
అబిడ్స్, ఆగస్టు5: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్న�
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నహైదరాబాద్ గ్రోత్ కారిడార్ క్షేత్ర స్థాయిలో మూసీ తీర ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల నుంచి వచ్చే వరద నీరు మూసీ నదిని ముం�
ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం కేంద్రం నిర్వాకం వల్లే ఎయిమ్స్లో అధ్వాన సేవలు త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు శామీర్పేటలో పోస్టుమార్టం కేంద్రం పునరుద్ధరణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీ�
జంట జలాశయాల నుంచి మూసీలోకి.. సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఎగువన విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జంటజలాశయాలు హిమాయత్సాగర్, గండిపేటలకు వరద కొనసాగుతోంది. ఈ సీజన్లో తొలిసారి జూలై 10 తేదీనే గ
75 ప్రాంతాల్లో ఫ్రీడం పార్కులు 75 చోట్ల 75 మొక్కల చొప్పున నాటేలా.. 10వ తేదీన చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయం సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 75 చోట్ల
మరింత విస్తరించనున్న దవాఖాన వైద్య సేవలు నూతన భవన నిర్మాణానికి చర్యలు ఎర్రమంజిల్ కాలనీలో 32.16 ఎకరాల్లో నిర్మాణం సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) స�
ఇచ్చిన చిరునామాలో ఉండాలన్న అధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతమున్న ఇంటి చిరునామాలో అందుబాటులో ఉండాలని బల్దియ�
ఖైరతాబాద్, ఆగస్టు 3 : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం లేస్ అకాడమీ ఉచిత ఆప్టిట్యూడ్ శిక్షణ అందిస్తోంది. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్, సివిల్స్ తదితర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవు�
హోం మంత్రి మహమూద్ అలీ హయత్నగర్, ఆగస్టు 3 : దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది సేవలు నంబర్ వన్ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని �