రూ.5కే కమ్మటి భోజనం 8 ఏండ్లలో 9.67 కోట్ల మందికి.. కేంద్రాలకు పెరుగుతున్న ఆదరణ రూ.185.89 కోట్లు వెచ్చింపు సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో అన్నపూర్ణ కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయ పాత్ర’గా మారా�
ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జోరుగా గులాబీ శ్రేణుల సేవా కార్యక్రమాలు తెలంగాణభవన్లో సందడేసందడి మెహిదీపట్నం జూలై 24;మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆదివారం గ్రేటర్వ్యాప్తంగా కోలాహలంగా సాగాయి.
చిక్కడపల్లి/ కవాడిగూడ, జూలై 24 : కార్యకర్తలు అంకితభావంతో పనిచేసినప్పుడే పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరా�
చాంద్రాయణగుట్ట / చార్మినార్, జూలై 24 : లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు కన్నుల పండువగా జరిగాయి. ఉమ్మడి దేవాలయాల్లోని ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంత్ర�
బోనాల ఉత్సవాల్లోపాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శివ సత్తులు, పోతరాజుల విన్యాసాలు ఫలహార బండ్ల ఊరేగింపు.. జవహర్నగర్, జూలై 24: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, ప్రతి గ్�
విశ్వనరుడు జాషువా వర్ధంతిలో ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): కవిత్వమనే ఖడ్గంతో అసమానతల్ని చీల్చి..మానవతా పరిమళంగా గుర్రం జాషువా కలం, కవిత్వం నేటికీ వెలుగొందుతూనే ఉన్నద�
ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పలు చోట్ల సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆదివార�
తెలుగు యూనివర్సిటీ, జూలై 24: బీసీ ఉద్యోగులపై ఉన్న క్రిమిలేయర్ నిబంధనను తొలగించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కోరారు. తెలంగాణ బీస
చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె.నాగయ్య ఘట్కేసర్ రూరల్, జూలై 24: ప్రతి విద్యార్థి నైతిక విలువలు, క్రమ శిక్షణ కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె.నాగయ్య తెలిపారు. వెంకటాపూర్ – అన�
ఫేక్ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తే కఠిన చర్యలు హెచ్చరిస్తున్న పోలీసు అధికారులు సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): అర్హత లేకున్నా ప్రైవేట్ వైద్యశాలల్లో ప్రజలకు చికిత్స చేస్తూ వైద్యులుగా బిల్డప్ ఇచ్చ�
బేగంపేట విమన్నగర్లో ఘటన బేగంపేట, జూలై 24: ఆస్తి కోసం కన్న తండ్రిని కసాయి కొడుకు కొడవలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం ప్రకా�
మియాపూర్, జూలై 24: పేదలను ఆదుకోవటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలవాలని డబ్ల్యూఎస్వో ట్రస్టు ప్రతినిధులు కూకట్పల్లి కోర్టు 8 ఎంఎం న్యాయమూర్తి భవానీ, స్టాంప
దసరా నాటికి కొత్త సచివాలయం ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్మాణంలో అమర వీరుల స్మారకం 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం లుంబినీ పార్కు- ఎన్టీర్ గార్డెన్ల ఆధునీకరణ మారనున్న హుస్సేన్సాగర్ తీర స్వరూప�
అన్ని జిల్లా కేంద్రాల్లో వారంపాటు పోటీలు పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ డీజీ స్వాతిలక్రా హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు చేపట్టిన సై�